हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Modi : మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ

Sudheer
Modi : మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జులై మొదటి వారంలో కీలక విదేశీ పర్యటన(Foreign trip
)
కు బయలుదేరనున్నారు. జులై 2 నుంచి 9 వరకు ఆయన ఐదు దేశాలు సందర్శించనున్నారు. ఇందులో భాగంగా మోదీ బ్రెజిల్‌లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అంతేకాదు, ఆప్రికా, దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాల పర్యటనల ద్వారా భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సైప్రస్, కెనడా, క్రొయేషియా పర్యటనల అనంతరం మోదీ మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను చాటేందుకు సిద్ధమవుతున్నారు.

ఘనా, ట్రినిడాడ్ టొబాగోలో చారిత్రాత్మక పర్యటనలు

మోదీ పర్యటనలో మొదటి ఆగమ్యం ఘనా. మూడు దశాబ్దాల తర్వాత భారత్ నుంచి అక్కడికి వెళ్లే తొలి ప్రధాని మోదీ కావడం గమనార్హం. ఇరుదేశాల మధ్య ఆర్థిక, రక్షణ, ఇంధన సహకారంపై కీలక చర్చలు జరుగనున్నాయి. అనంతరం ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటిస్తారు. 1999 తర్వాత ఆ దేశాన్ని సందర్శించే తొలి భారత ప్రధాని మోదీ. అక్కడ అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్ బిస్సేసర్ లతో సమావేశమవుతారు. మోదీ ఈ పర్యటనలో ఆ దేశ పార్లమెంట్‌కు సంయుక్తంగా ప్రసంగించే అవకాశముంది.

అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ద్వైపాక్షిక భవిష్యత్

ఆ తర్వాత మోదీ అర్జెంటీనాను సందర్శిస్తారు. ఇరుదేశాల మధ్య రక్షణ, వ్యవసాయం, మైనింగ్, గ్యాస్, వాణిజ్యం రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నారు. అక్కడ అధ్యక్షుడు జేవియర్ మిలే తో సమావేశమవుతారు. అనంతరం మోదీ జులై 5–8 వరకు బ్రెజిల్‌లో బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇతర దేశాధినేతలతో కీలక చర్చలు జరగనున్నాయి. చివరగా నమీబియాలో పర్యటించే ప్రధాని మోదీ, అధ్యక్షుడు నెతుంబో నంది నదిత్వా తో ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత దేశాన్ని గ్లోబల్ సౌత్‌లో ప్రభావవంతమైన నాయకుడిగా నిలిపే ప్రయత్నం జరుగుతోంది.

Read Also : RSS-BJPలకు రాజ్యాంగం అవసరం లేదు – రాహుల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

తమిళనాడులో మత రాజకీయాలకు స్థానం లేదు: స్టాలిన్

తమిళనాడులో మత రాజకీయాలకు స్థానం లేదు: స్టాలిన్

అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గింది.. రాహుల్‌గాంధీ

అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గింది.. రాహుల్‌గాంధీ

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

📢 For Advertisement Booking: 98481 12870