हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

Divya Vani M
PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 అందించగా, అనర్హులు కూడా లబ్ధిపొందుతున్నట్టు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

PM Kisan Samman పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ
PM Kisan Samman పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

అనర్హులపై కేంద్రం కఠిన చర్యలు

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్, అనర్హుల నుంచి నిధుల రికవరీ కోసం కేంద్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ స్కీమ్ కింద అనర్హులు లబ్ధిపొందకుండా చర్యలు చేపట్టేందుకు కేంద్రం వివిధ శాఖలతో కలిసి పనిచేస్తోంది.
ఈ పథకం ప్రారంభంలో స్వీయ ధృవీకరణ (Self-Declaration) ఆధారంగా లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చారు. అయితే, పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు 100% ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఆధార్, ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) నుండి లభించిన డేటాతో అనర్హులను గుర్తించి, వారికి చెందిన మొత్తం రికవరీ చేసే చర్యలు కొనసాగుతున్నాయి.

ఎవరెవరికి ఈ పథకంలో అర్హత లేదు?

కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులు
శాసన సభ్యులు (MLA, MP, MLC) వంటి ప్రజాప్రతినిధులు
ఆదాయపన్ను (Income Tax) చెల్లించేవారు
అధిక భూములు కలిగిన వ్యక్తులు

పీఎం కిసాన్ నిధి అనర్హులకు చెల్లించకుండా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకం 2019లో ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 19 విడతల్లో రూ. 3.68 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. రైతులకు మూడుమూడు నెలలకు రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000 అందజేస్తున్నారు.ఈ పథకానికి అర్హులైన రైతులు PM-KISAN ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కొత్తగా నమోదు చేసుకునే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

📢 For Advertisement Booking: 98481 12870