हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

Sukanya
బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

బీహార్‌లో ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్ 2025లో రాష్ట్రానికి భారీ ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘మఖానా బోర్డు’ ఏర్పాటు చేయడంతో పాటు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ స్థాపనకు ప్రతిపాదించారు. బడ్జెట్‌లో భాగంగా, పాట్నా విమానాశ్రయ విస్తరణ, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, ఒక బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలు వచ్చాయి. తూర్పు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి బీహార్ కేంద్రంగా మారేలా చర్యలు చేపట్టారు.

బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

మిథిలాంచల్ ప్రాంతంలో పశ్చిమ కోసి కెనాల్ ERM ప్రాజెక్ట్ కోసం 50,000 హెక్టార్ల భూమిని సాగు కోసం అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలోని IIT విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైనందున, నితీష్ కుమార్‌కు చెందిన జెడి(యు), చంద్రబాబు నాయుడు టిడిపితో కలిసి ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. వారాల తర్వాత, రాష్ట్రంలోని వివిధ రహదారి ప్రాజెక్టులకు 2024 బడ్జెట్‌లో కేంద్రం రూ. 26,000 కోట్లు ప్రకటించడంతో బీహార్‌కు బొనాంజా లభించింది.

కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ, బడ్జెట్‌లో ఇతర రాష్ట్రాలను ఎందుకు విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ప్రశ్నించారు. “ఇది బీహార్ ప్రభుత్వ బడ్జెట్‌నా, లేదా భారత ప్రభుత్వ బడ్జెట్‌నా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో మరేదైనా రాష్ట్రం పేరు విన్నారా?” అంటూ ట్వీట్ చేశాడు. ఎన్డీయేకు మరో మూల స్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఇంత క్రూరంగా విస్మరించారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ప్రశ్నించారు. “ఏడాది తర్వాత అక్కడ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇది సహజం. అయితే ఎన్‌డిఎ యొక్క ఇతర మూలస్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు అంత క్రూరంగా విస్మరించారు?” రమేష్ ట్వీట్ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870