हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

Latest News: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

Anusha
Latest News: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా చింతూరు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం (Maredumilli Bus Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డు లో రాజుగారిమెట్టు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.

Read Also: CM Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

https://twitter.com/PMOIndia/status/1999328022055518327?s=20

ఎక్స్రేషియా ప్రకటించారు

బస్సు ప్రమాదంపై, ప్రధాని మోదీ స్పందించారు. అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ

మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ

భోజనానికాని దిగితే రూ.67 లక్షలు మాయం

భోజనానికాని దిగితే రూ.67 లక్షలు మాయం

వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

చింతూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ దినేష్ తక్షణ స్పందన..

చింతూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ దినేష్ తక్షణ స్పందన..

బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన

బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన

అఖండ జోష్.. ఎమ్మెల్యేలతో అనంత వీధుల్లో ఫ్యాన్స్ సందడి

అఖండ జోష్.. ఎమ్మెల్యేలతో అనంత వీధుల్లో ఫ్యాన్స్ సందడి

యధాతధంగా విజయవాడ రైలు రాకపోకలు

యధాతధంగా విజయవాడ రైలు రాకపోకలు

టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

హస్తకళలకు మరింత ప్రోత్సాహం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

హస్తకళలకు మరింత ప్రోత్సాహం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

అమరావతిలో కాగ్ కార్యాలయ నిర్మాణానికి అనుమతి: మంత్రి పెమ్మసాని

అమరావతిలో కాగ్ కార్యాలయ నిర్మాణానికి అనుమతి: మంత్రి పెమ్మసాని

📢 For Advertisement Booking: 98481 12870