हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Karre Gutta : కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్‌: 22 మంది మావోయిస్టులు హతం

Digital
Karre Gutta : కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్‌: 22 మంది మావోయిస్టులు హతం

చర్ల సమీపంలోని కరిగుట్టల్లో బుధవారం ఉదయం ఘోర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో 22 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనలో మృతిచెందినవారిలో 11 మంది మహిళలు ఉండటం గమనార్హం. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించినట్టు, 2026 మార్చికి మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా అంతం చేస్తామన్న లక్ష్యంతో భద్రతా బలగాలు చర్యలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా “ఆపరేషన్ కరిగుట్టలు” భాగంగా గత 16 రోజులుగా బలగాలు విశ్రాంతి లేకుండా కూబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.భద్రతా బలగాలు మొదట ఫార్వర్డ్ బేస్‌లను ఏర్పాటు చేసి, మావోయిస్టుల చలనం ఉన్న ప్రాంతాలైన అబూబ్ మధ్ నేషనల్ ఏరియా పార్క్ చుట్టుపక్కల కట్టుదిట్టమైన ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్న మావోయిస్టులను గుర్తించి ఆపరేషన్లు చేపట్టారు. ఈ క్రమంలో అనేక ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు సేఫ్ జోన్ కోసం కరిగుట్ట ప్రాంతానికి తరలివచ్చిన సమయంలో అక్కడే మకాం వేసిన భద్రతా బలగాలు కీలక సమాచారం ఆధారంగా దాడులకు దిగాయి.

 Karre Gutta : కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్‌: 22 మంది మావోయిస్టులు హతం
Karre Gutta : కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్‌: 22 మంది మావోయిస్టులు హతం

Karre Gutta : కరిగుట్టల్లో ఘోర ఎన్‌కౌంటర్ – మావోయిస్టులకు గట్టి దెబ్బ

హెలీకాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ మావోయిస్టుల బంకర్లు, స్థావరాలను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇప్పటివరకు 30 మంది మావోయిస్టులు ఈ ఆపరేషన్‌లో హతమయ్యారు. ఈ 22 మంది మావోయిస్టుల మృతదేహాల్లో 19 మృతదేహాలను స్వాధీనం చేసుకొని బీజాపూర్‌కు తరలించారు. మృతుల్లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నారనే ఊహలు ఉన్నా, చత్తీస్‌గఢ్ పోలీసులు దీనిని ధృవీకరించలేదు.ఈ ఎన్‌కౌంటర్‌ను సీఆర్పీఎఫ్ డిజీ జానేంద్ర ప్రతాప్, చత్తీస్‌గఢ్ ఎడిజీ (నక్సల్స్ ఆపరేషన్) వివేకానంద సిన్హా, సీఆర్పీఎఫ్ ఐజీ అగర్వాల్ సమీక్షించారు. భద్రతా బలగాలు ప్రస్తుతం కరిగుట్టల్లో తాత్కాలిక బేస్ ఏర్పాటు చేసి మరింత దూకుడుగా మావోయిస్టులపై చర్యలు కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పాలన్న ప్రభుత్వ ధ్యేయంతో ఈ ఆపరేషన్ కీలక మలుపు తిరుగుతోంది.

Read More : Operation Sindhur: ‘ఆపరేషన్ సిందూర్’ పై అంతర్జాతీయ మీడియా స్పందన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజాపూర్‎లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

బీజాపూర్‎లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్

శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ప్రపంచ రికార్డు, 10 కోట్లు ఫాలోవర్లు!

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ప్రపంచ రికార్డు, 10 కోట్లు ఫాలోవర్లు!

భారత్‌లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ పర్యటన

భారత్‌లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ పర్యటన

ఇజ్రాయెల్-పాలస్తీనా నుంచి మోదీకి అరుదైన గౌరవం!

ఇజ్రాయెల్-పాలస్తీనా నుంచి మోదీకి అరుదైన గౌరవం!

బంగారం మళ్లీ పెరుగుదల, వెండి ఒక్కరోజులో భారీ జంప్!

బంగారం మళ్లీ పెరుగుదల, వెండి ఒక్కరోజులో భారీ జంప్!

అస్సాంలో దారుణం.. ప్రియుడి ముందే యువతిపై ఎనిమిది మంది అఘాయిత్యం.

అస్సాంలో దారుణం.. ప్రియుడి ముందే యువతిపై ఎనిమిది మంది అఘాయిత్యం.

పశ్చిమ బెంగాల్ పేరు మార్చకపోవడానికి కారణం ?

పశ్చిమ బెంగాల్ పేరు మార్చకపోవడానికి కారణం ?

నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!

నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!

ఏఐపై టీసీఎస్ సీఈవో వ్యాఖ్యలు, ఉద్యోగులకు కొత్త దిశ!

ఏఐపై టీసీఎస్ సీఈవో వ్యాఖ్యలు, ఉద్యోగులకు కొత్త దిశ!

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం

నిత్యమల్లి పూల సాగుతో రూ. 1.2 కోట్ల లాభం!

నిత్యమల్లి పూల సాగుతో రూ. 1.2 కోట్ల లాభం!

📢 For Advertisement Booking: 98481 12870