हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Kakani Govardhan Reddy : సిట్ కస్టడీకి కాకాణి

Sudheer
Kakani Govardhan Reddy : సిట్ కస్టడీకి కాకాణి

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గ్రావెల్ అక్రమ రవాణా కేసు (Gravel smuggling case) లో కీలక నిందితుడిగా పేర్కొన్న ఆయనను తాజాగా సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న కాకాణిని వైద్య పరీక్షల అనంతరం కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయనను సిట్ విచారించనుంది.

రెండు రోజులపాటు విచారణ

ఈ రోజు (జూన్ 25) నుంచి రేపటివరకు రెండు రోజుల పాటు సిట్ అధికారులు కాకాణిని విచారించనున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలు, కాంట్రాక్టులు, సంబంధిత వ్యక్తుల వివరాలు, అలాగే ఎలాంటి అధికార బద్నాముకు పాల్పడ్డారా అనే కోణాల్లో అధికారుల ప్రశ్నలు సాగనున్నాయి. కేసు విచారణలో కీలక మలుపుగా ఈ కస్టడీ మారే అవకాశం కనిపిస్తోంది.

ఫోర్జరీ ఆరోపణలపై విచారణ

ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి A2 నిందితుడిగా ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులును లక్ష్యంగా చేసుకుని ఫోర్జరీ సంతకాలు చేసి వివిధ డాక్యుమెంట్లను తయారు చేసినట్లు కేసు నమోదు అయింది. ఇప్పటికే ఈ కేసులో పలు మలుపులు తిరుగుతున్న తరుణంలో, కాకాణి కస్టడీ విచారణతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రయోజనాల కోసమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also : Chevireddy Mohit Reddy: సిట్ విచారణకు హాజరుకాని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870