हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

MLC Poll : HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

Sudheer
MLC Poll : HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 112 ఓటర్లలో 88 మంది ఓటు హక్కు వినియోగించగా, విజయం కోసం కనీసం 45 ఓట్లు అవసరం. ప్రధానంగా AIMIM పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ మరియు బీజేపీ అభ్యర్థి గౌతంరావు మధ్య పోటీ నెలకొంది.

రియాజ్ గెలుపు లాంఛనమనే భావన

అయితే రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే, రియాజ్ గెలుపు లాంఛనమనే భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. AIMIMకి ఇప్పటికే 50 ఓట్లు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 ఓట్ల మద్దతు కూడా రియాజ్‌కు లభించడంతో ఆయన విజయానికి ఎలాంటి అడ్డంకులూ లేకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గౌతంరావు పోటీలో ఉన్నప్పటికీ గెలుపు అవకాశాలు మినిమమ్‌గా కనిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 24 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరం

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 24 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. దీనివల్ల పోటీ పక్కా రెండుపక్షాల మధ్యే జరిగి రియాజ్‌కు అనుకూలంగా మారింది. ఉదయం 10 గంటలలోపే అధికారిక ఫలితం వెలువడనుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో AIMIM ప్రభావం మరోసారి ప్రభలినట్టుగా కనిపిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870