हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Breaking News – Onion : ఫ్రీ అనగానే క్షణాల్లో ఉల్లి మాయం

Sudheer
Breaking News – Onion : ఫ్రీ అనగానే క్షణాల్లో ఉల్లి మాయం

కర్నూలు (Kurnool ) వ్యవసాయ మార్కెట్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు ఉచితమని వినగానే బండెనక బండి కట్టి ఉల్లి (Onion) బస్తాలను ఎత్తుకెళ్లడం పరిస్థితిని మరింత విషాదకరంగా మార్చింది. బైక్‌లు, ఆటోలు, సైకిళ్లు లేకపోతే నడుచుకుంటూ మరీ ప్రజలు మార్కెట్ వద్దకు చేరి అందినకాడికి ఉల్లి బస్తాలను తీసుకెళ్లారు. ఒకరు మొదలుపెట్టగానే ‘ముందుకు పదండి’ అన్నట్లుగా మరికొందరు కూడా తరలిపోయి పెద్ద ఎత్తున బస్తాలను దోచుకెళ్లడం అక్కడి పరిస్థితిని అదుపులో పెట్టలేనిదిగా మార్చింది.

Onion: తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుంది

గత కొద్దికాలంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లిపాయలు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. అయితే రేట్లు పతనం కావడంతో వ్యాపారులు తక్కువ ధరలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్వింటా ఉల్లిని రూ.1200 చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లకు తరలించి అమ్మకాలు నిర్వహిస్తోంది. అయితే మిగిలిపోయిన ఉల్లిని బహిరంగ వేలంలో విక్రయించినా ధరలు క్వింటాకు రూ.50 వరకు పడిపోయాయి. దీనివల్ల రైతులు మరింత నష్టపోగా, మార్కెట్ యార్డులో ఉల్లిపాయలు నిల్వ అయ్యిపోవడం మొదలైంది.

ఈ నిల్వ ఉల్లిని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారన్న వార్తలు బయటపడగానే కర్నూలు ప్రజలు ఆగ్రహంతో మార్కెట్‌కు చేరుకుని, ఉల్లిపాయ బస్తాలను ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. కొద్ది సేపట్లోనే ట్రక్కులు, ఆటోలు, బైకులు నిండా ఉల్లిపాయలతో తరలిపోయాయి. అధికారులు, పోలీసులు చేరుకునేసరికి ఎక్కువ భాగం బస్తాలు మాయం అయ్యాయి. మార్కెట్ అధికారులు “డంపింగ్ యార్డుకు తరలిస్తోన్న ఉల్లిని ప్రజలు అపోహతో దోచుకెళ్లారు” అని వివరణ ఇచ్చినా, రైతుల కష్టపడి పండించిన పంట ఇలా విలువలేని స్థితికి చేరుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సంఘటన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

https://vaartha.com/rajnath-singh-defense-minister-at-telangana-liberation-day-celebrations/telangana/549274/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ

కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన

68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

📢 For Advertisement Booking: 98481 12870