हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

రూ.1499 లకే విమాన టికెట్

Sudheer
రూ.1499 లకే విమాన టికెట్

ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ‘నమస్తే వరల్డ్ సేల్’ లో భాగంగా దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్లను కేవలం రూ.1499కే అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తక్కువ ధరలో ప్రయాణించే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఎకానమీ క్లాస్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్లు రూ.3,749 నుండి ప్రారంభమవుతాయి. అలాగే, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.9,999 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ నెల 6వ తేదీ వరకు టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

airindia

ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించదు. ఈ ప్రత్యేక రాయితీ ధరలతో ఫిబ్రవరి 12 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రయాణించవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. కాబట్టి, ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ప్రయాణించేందుకు వీలుంటుంది.ఈ ‘నమస్తే వరల్డ్ సేల్’ ద్వారా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం పొందనున్నారు. తక్కువ ధరల్లో ఎయిర్ ఇండియా సేవలను ఉపయోగించుకోవాలనుకునే వారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870