हिन्दी | Epaper

Corona : దేశంలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు

Sudheer
Corona : దేశంలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు

దేశంలో కరోనా (Corona) యాక్టివ్ కేసుల సంఖ్య దడ పుట్టిస్తుంది. గత 24 గంటల్లో 685 కేసులు నమోదవగా, 4 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుత యాక్టివ్ కేసులలో అత్యధికంగా కేరళలో 1,336 కేసులు, ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్‌లో 265, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, పశ్చిమ బెంగాల్‌లో 205 కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదు కాగా… ఇందులో మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించగా, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కొక్కటి ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కరోనా మరణాల (Coronavirus Deaths ) సంఖ్య 26కి చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా ఒక కోవిడ్ కేసు నమోదు కాగా… రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17గా ఉంది. తెలంగాణ గత 24 గంటల్లో ఎలాంటి కోవిడ్ కేసులు నమోదు కానప్పటికీ… ప్రస్తుతం రాష్ట్రంలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, దేవంలో కోవిడ్ కేసులు స్వల్పంగానే నమోదయ్యాయని… భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ కేసుల పెరుగుదల ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. మళ్లీ మాస్క్ లు తప్పేలా లేదని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Ration : రేషన్ వద్దనుకునే వారికి నగదు ఇస్తాం – సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870