हिन्दी | Epaper

జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ

sumalatha chinthakayala
జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ

రాంచీ: జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య జార్ఖండ్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 చోట్ల లీడ్‌లో ఉన్నది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్‌ మార్క్‌ 41 సీట్లు దాటాల్సి ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్నది. ఈ ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయ‌గా, ప్రతిప‌క్ష ఎన్డీఏ కూట‌మి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జ‌న్‌శ‌క్తి(రామ్ విలాస్‌) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. ఎన్డీఏ కూట‌మి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్ర‌మే గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్ల‌డైన విషయం తెలిసిందే.

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యే అవ‌కాశం ఉంద‌ని జార్ఖండ్ ముక్తి మోర్చా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, అధికార ప్ర‌తినిధి సుప్రీయో భ‌ట్టాచార్య పేర్కొన్నారు. మ‌ళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని, ఎన్డీఏ కూట‌మికి ప్రజ‌లు వ్య‌తిరేక తీర్పు ఇస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సీఎం హేమంత్ సోరెన్ కూడా త‌మ పార్టీ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. త‌ప్ప‌కుండా అధికారంలోకి వ‌స్తామ‌నే హేమంత్ సోరెన్ ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870