हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

రంగరాజన్‌ను పరామర్శించిన యాంకర్ శ్యామల

Sudheer
రంగరాజన్‌ను పరామర్శించిన యాంకర్ శ్యామల

  • రంగరాజన్‌ పై జరిగిన దాడిని ఖండించిన శ్యామల

వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నేడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను కలిసి పరామర్శించారు. ఇటీవల జరిగిన దాడి ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయనకు సంఘీభావం ప్రకటించారు. గౌరవనీయమైన అర్చకుడిపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందని శ్యామల తెలిపారు.

1600x960 375221 rangarajan

మత సామరస్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ దాడి ఘటనపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అర్చకుల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ఎల్లప్పుడూ న్యాయానికి, ధర్మానికి అండగా ఉంటుందని మరోసారి వెల్లడించారు.రంగరాజన్ గారి వ్యక్తిత్వాన్ని ప్రస్తావించిన శ్యామల, ఆయన ఎంతో మందికి ఆత్మీయ సేవలు అందించిన వ్యక్తి అని అన్నారు. చిలుకూరు ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ఆయన విశ్వసనీయత తెలుసునని, ఎప్పుడూ అందరికీ స్వామివారి దర్శనం కల్పించేందుకు కృషి చేస్తారన్నారు. అలాగే, ఆయన దివ్యాంగ భక్తులను స్వయంగా మోసుకుని స్వామివారి దర్శనం చేయించే గొప్ప మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. అలాంటి సేవా ధృక్పథం ఉన్న వ్యక్తిపై దాడి జరగడాన్ని ఆమె ఖండించారు.

రంగరాజన్‌కు ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని, ఈ ఘటనపై న్యాయమైన చర్యలు తీసుకోవాల్సిందేనని శ్యామల స్పష్టం చేశారు. అర్చకుల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870