हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి – మమతా బెనర్జీ

Sudheer
2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి – మమతా బెనర్జీ

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి . పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, తమ పార్టీ బలమైనది కాబట్టి ఏకపక్షంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు కాంగ్రెస్ మద్దతివ్వకపోవడం, హరియాణాలో కాంగ్రెస్‌కు AAP మద్దతివ్వకపోవడంతోనే బీజేపీ విజయం సాధించిందని మమతా వ్యాఖ్యానించారు. పొత్తులు కేవలం ప్రాథమిక లెక్కలు మాత్రమే, కానీ ప్రజల విశ్వాసమే అసలైన విజయానికి కీలోటని ఆమె అభిప్రాయపడ్డారు.

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి . తమ పార్టీ గత మూడు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో తలపడి ఘన విజయం సాధించిందని మమతా గుర్తుచేశారు. 2026 ఎన్నికల్లోనూ వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పశ్చిమ బెంగాల్‌ను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. TMC కేవలం ఓ రాష్ట్రపార్టీ మాత్రమే కాదని, జాతీయస్థాయిలోనూ ప్రభావం చూపగలిగే సామర్థ్యం ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ బలపడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

మమతా బెనర్జీ తెలిపిన ప్రకారం, 2026 ఎన్నికల కోసం తమ పార్టీ వ్యూహం ఇప్పటికే సిద్దంగా ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలతో పొత్తుల అవసరం లేకుండా, ప్రజల మద్దతుతో వారి పార్టీ మరింత బలంగా నిలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమకు ఒక పెద్ద అవ‌కాశంగా మారనున్నాయని, ప్రజల అంగీకారంతో తమ పార్టీ అధికారంలోకి రానుందని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభివృద్ధి పరమైన దృష్టి, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషి, ఈ ఎన్నికలలో వారి విజయాన్ని మరింత సులభతరం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

మమతా బెనర్జీ గతంలో కూడా చాలా సార్లు దాదాపు ఒంటరిగా పోటీ చేసి విజయవంతమైన నాయకత్వం ప్రదర్శించారు. ఇక, తమ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ప్రజల నమ్మకాన్ని సాధించి, పశ్చిమ బెంగాల్ ప్రజల అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఆమె తెలిపారు. 2026 ఎన్నికలకు సమయం ఉంటేను, ఇప్పటి నుండే పార్టీ అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం, వ్యూహాలను సిద్ధం చేయడం ప్రారంభించినట్లు మమతా వెల్లడించారు.

విపక్ష పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా, TMC పార్టీ నిరంతరం ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తుంది. 2026 ఎన్నికలలో TMC పార్టీ మరింత బలపడటంతో పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న అభివృద్ధి కొనసాగుతుంది, అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870