हिन्दी | Epaper

తీవ్ర వాయు కాలుష్యం..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక సూచనలు..

sumalatha chinthakayala
తీవ్ర వాయు కాలుష్యం..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక సూచనలు..

న్యూఢిల్లీ: శీతాకాలం, పండుగలు సమీపిస్తున్నప్పుడు, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ పరిస్థితి దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలకు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉదయాన్నే నడక, క్రీడల వంటి కార్యకలాపాలను తగ్గించుకోవాలని సూచించింది. వాయు కాలుష్యం అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నందున, వీటిని పరిమితం చేయాలని అవసరం ఉందని తెలిపారు.

అంతేకాక, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, వృద్ధులు మరియు ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వాతావరణ మార్పు మనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు చేశారు. వాయు కాలుష్యానికి సంబంధించిన వ్యాధులను పర్యవేక్షించడానికి నిఘా వ్యవస్థలతో సహకారం పెంచాలని చెప్పారు.

అలాగే, పంట వ్యర్థాలను కాల్చడం, పండుగ సమయంలో బాణాసంచాలు ప్రయోగించడం, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడం మరియు డీజిల్ ఆధారిత జనరేటర్లపై ఆధారపడడం వంటి చర్యలను తగ్గించాలన్నారు. వ్యక్తులు ప్రభుత్వ యాప్ ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే శ్వాసకోశ మరియు హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు కాలుష్యం అధికంగా ఉండే సమయంలో బయట తిరగకుండా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870