हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖరారు..రేసులో తెలంగాణ నేతలు

Sharanya
BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖరారు..రేసులో తెలంగాణ నేతలు

బీజేపీ దేశ వ్యాప్తంగా తన గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సున్నితంగా, కానీ స్పష్టంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఆరెస్సెస్ సమన్వయం

బీజేపీలో కీలక నిర్ణయాల వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పాత్ర కీలకంగా మారింది. కొత్త రాష్ట్రాధ్యక్షుల ఎంపికలో పార్టీ కేవలం సామాజిక సమీకరణాలే కాక, ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న, పార్టీ పట్ల విధేయత చూపిన నాయకులను ప్రాధాన్యతనిస్తుంది. జాతీయ స్థాయిలో అధ్యక్షుని ఎంపిక విషయంలో కూడా ఆరెస్సెస్‌తో సంప్రదింపులు జరిగి ఒక అభిప్రాయం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఆరెస్సెస్ ముద్ర ఈ నెల 20వ తేదీ తరువాత ఎప్పుడైనా పార్టీ చీఫ్ తో పాటుగా రాష్ట్రాల అధ్యక్షుల పైన అధికారికం గా ప్రకటన చేయనున్నారు. పార్టీలోనూ సమూల ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది.

జాతీయ అధ్యక్షుని ఎంపిక – మోదీ మార్క్ దృష్టాంతం

నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక మోదీ స్టైల్‌లో జరుగనుంది. గతంలో ఊహించని నాయకులను కీలక స్థానాల్లోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. ఈసారి కూడా పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్న, రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన ఒక నేతను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ ఎంపిక తర్వాత పార్టీ నిర్మాణంలో, బాధ్యతల మార్పుల్లో కీలకమైన మార్పులు వచ్చే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ, బీజేపీ వ్యూహపరంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన నేతను బీజేపీ అధ్యక్షునిగా తీసుకురావాలని భావిస్తోంది. బీసీ కార్డు తో పాటు ఆరెస్సెస్ నేపథ్యం ఉండేలా చూసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, యువతలో ఆకర్షణ పొందే నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇస్తూ ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన నేతను రాష్ట్ర అధ్యక్షునిగా తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. గతంలో పార్టీ కోసం సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన నేతలకు మోదీ, అమిత్ షా జంట ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకంతో బీజేపీ ఆంధ్రాలోని మూడు ప్రాంతాల్లో సంతులనాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధాన కార్యదర్శుల మార్పులు

పార్టీ వ్యూహంలో మరో కీలక భాగం ప్రధాన కార్యదర్శుల మార్పులు. కొత్త జాతీయ అధ్యక్షుడి వచ్చే తర్వాత సుమారు 50 శాతం వరకూ ప్రధాన కార్యదర్శులను మార్చే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ, సమర్థత ఆధారంగా బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీలో పని చేసినవారికి పదవులు ఇచ్చే దిశగా నిర్ణయం ఉంది. మంత్రివర్గ విస్తరణలోనూ తెలంగాణ నుంచి మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏపీలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆరెస్సెస్ నేపథ్యం సుదీర్ఘ కాలంలో పార్టీలో పని చేస్తున్న నేతను ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చే వారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read also: Historical Monuments : పరిరక్షణ – ప్రతి ఒక్కరి బాధ్యత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870