हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Bhumana Karunakar Reddy: నాపై వంద కేసులు పెట్టుకున్నాభయపడను:  భూమన

Sharanya
Bhumana Karunakar Reddy: నాపై వంద కేసులు పెట్టుకున్నాభయపడను:  భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయని సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంపై రాజకీయాల వేడి రగిలింది. ఈ ఘటనలో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో వైసీపీ సీనియర్ నేత, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై స్పందించిన భూమన, తాను భయపడే వ్యక్తినని ఎవరూ అనుకోకూడదని ఘాటుగా హెచ్చరించారు. ఒక్క కేసు కాదు ఇలాంటివి వందలు పెట్టినా, నేను నిలబడేది ధర్మం పక్కనే. ప్రజల పక్షాన నిలవడమే నా ధ్యేయం. అసత్యాలను ప్రశ్నించడమే నా బాధ్యత, అంటూ బహిరంగంగా ప్రకటించారు.

వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు నన్ను ఆపలేవు

తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ భూమన, రాజకీయ ప్రతీకార చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఒక్క కేసు కాదు, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టుకున్నా తాను భయపడనని అన్నారు. వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు చేస్తే భయపడతాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రమేనని చెప్పారు. మీ తప్పులను ఎత్తి చూపినందుకు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. వ్యక్తిత్వ హననాలు చేసినా, బెదిరింపులకు దిగినా నేను భయపడను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నా హక్కు. అది ఎవరికైనా అసహ్యంగా ఉంటే, అది వారి సమస్య, అని అన్నారు.

కూటమిపై విమర్శలు

భూమన తన విమర్శల పరంపరలో అధికార కూటమిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 నెలల పాలనలోనే ప్రజలు ఈ కూటమిపై నమ్మకం కోల్పోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచిపోయారు. హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా దేవస్థానాల పాలనను రాజకీయం చేస్తున్నారు, అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని చేసే రాజకీయాలు ప్రజలకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలు చూస్తున్నారు సమయానికి సరైన తీర్పు ఇస్తారు, అని హెచ్చరించారు.

Read also: KA Paul: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

📢 For Advertisement Booking: 98481 12870