हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

TRUMP : భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని నివారించా : ట్రంప్‌

Shobha Rani
TRUMP : భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని నివారించా : ట్రంప్‌

వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్‌-పాకిస్థాన్‌ (India-Pak)మధ్య యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) చెప్పారు. అనేక అణ్వాయుధాలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ప్రమాదకర పోరాటం జరుగుతున్న సమయంలో అమెరికా యంత్రాంగం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించిందని ట్రంప్‌ వివరించారు. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలమంది ప్రాణాలు పోయి ఉండేవని తెలిపారు. భారత్‌–పాకిస్థాన్‌ (India-Pak) మధ్య అణు యుద్ధం జరుగుతున్న సంక్షోభ సమయాన్ని వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చి నివారించానని డొనాల్డ్ ట్రంప్‌ (Donald trump) తెలిపారు. “మేము వారిని వాణిజ్యంతో ఒత్తిడి చేశాం” అని పేర్కొన్నారు. “మీరు యుద్ధం ఆపకపోతే వాణిజ్యాన్ని ఆపేస్తాం” అని స్పష్టంగా చెప్పినట్టు చెప్పారు.

TRUMP : భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని నివారించా : ట్రంప్‌
TRUMP : భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని నివారించా : ట్రంప్‌

రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తత

“భారత్‌, పాకిస్తాన్ (India-Pak) రెండు దేశాల నాయకత్వాలు దృఢంగా, శక్తిమంతంగా ఉన్నాయని మీకు తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నా. వారు వాస్తవ పరిస్థితి తీవ్రతను పూర్తిగా తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి జ్ఞానం, ధైర్యాన్ని కలిగి ఉన్నారు. మేం చాలా సాయం చేశాం. వాణిజ్యంతో సాయం చేశాం. మనం కలిసి చాలా వాణిజ్యం చేద్దామని వాళ్లకి చెప్పాను. ఈ ఘర్షణను ఆపండి ఆపండి. మీరు ఆపితేనే మనం వాణిజ్యం చేద్దాం. మీరు ఆపకుంటే మీతో ఎలాంటి వాణిజ్యాన్ని చేయబోమని చెప్పాను. అణు యుద్ధాన్ని నివారించడంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన కృషికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. “వారు చాలా కష్టపడ్డారు. ఇది మాకు చాలా పెద్ద విజయం” అని పేర్కొన్నారు.

భారత్, పాకిస్థాన్‌తో వాణిజ్య చర్చలు

బహుశా ఎవరూ నా మాదిరిగా వాణిజ్యాన్ని ఇలా ఉపయోగించలేదు. తర్వాత వాళ్లు ఆపేస్తామని చెప్పారు. అలాగే చేశారు కూడా. మేం పాకిస్థాన్‌తో చాలా వాణిజ్యాన్ని చేయబోతున్నాం. భారత్‌తోనూ చాలా వాణిజ్యాన్ని చేయబోతున్నాం. ప్రస్తుతం మేం భారత్‌తో చర్చలు జరుపుతున్నాం. పాకిస్థాన్‌తోనూ త్వరలో చర్చలు జరపబోతున్నాం. మేం అణు యుద్ధాన్ని నివారించాం. ప్రమాదకర అణు యుద్ధంగా అది మారి ఉండేదని నేను అనుకుంటున్నాను. లక్షలాది మంది చనిపోయి ఉండేవారు. ఈ విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌, విదేశాంగమంత్రి మార్కోరూబియోలు చాలా కష్టపడ్డారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. “ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్‌తో త్వరలో వాణిజ్య చర్చలు జరగనున్నట్లు ప్రకటించారు. అమెరికా ఇకపై రెండు దేశాలతో సహకారం పెంచాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Read Also: India Pakistan: అసిఫ్ మునీర్ క్షమాపణ చెప్పకపోతే కరాచీకి భారీ నష్టం జరిగేదే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870