हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

Anusha
APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

ఆషాఢ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారికి ఇది మరింత ఆనందాన్ని కలిగించే విషయం. రాజమహేంద్రవరం డిపో నుంచి ప్రతి రోజు హైదరాబాద్‌కు నడుపుతున్న ఇంద్ర ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి 15 శాతం టికెట్‌ ధర రాయితీని ఆర్టీసీ అందిస్తోంది. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్ కె. మాధవ్‌ (K. Madhav) వెల్లడించారు.ప్రయాణికులు ఏసీ బస్సులో సూపర్‌ లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ప్రయాణించవచ్చని, అయితే ప్రస్తుతం ఏసీ బస్సు టికెట్‌ ఛార్జీ రూ.1,060 ఉంటే, ఇప్పుడు 15శాతం రాయితీతో రూ.920 మాత్రమే చెల్లించొచ్చన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లడంతో పాటుజ. తిరిగి అటు నుంచి ఇంద్ర ఏసీ బస్సులో ఇక్కడికి వచ్చేవారికి ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

కాలుష్యం సమస్యలను

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సిటీ బస్సుల కొరత వెంటాడుతోంది.దీని వల్ల ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రజలు ప్రతి అవసరానికి ద్విచక్ర, త్రిచక్ర లేదా నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీంతో వేలాది ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ట్రాఫిక్, కాలుష్యం సమస్యలను పెంచుతోంది.ఆర్టీసీ సిటీ బస్సులు నష్టాల వల్ల నిలిచిపోయాయి.నగరాల్లో ఆర్టీసీ సిటీ బస్సులు (RTC city buses) అవసరమని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..
APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

రాజమహేంద్రవరం నగరాలకు

7 సీట్ల ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఎక్కువగా తిరగడంతో ఆర్టీసీ సిటీ బస్సులు నష్టాల వల్ల ఆగిపోయాయి. ప్రైవేటు వాహనాలతో పోటీ పడలేక ఆర్టీసీ నష్టపోయింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సిటీ బస్సులు తిప్పాలని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని ప్రతిపాదించారు. బస్సులు మంజూరై, ఛార్జింగ్ స్టేషన్లు (Charging stations) ఏర్పాటు చేస్తే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో బస్సులు తిప్పవచ్చు అంటున్నారు. గతంలో బస్సులు నడిపినా లాభం లేక ఆపేశామని, ప్రజల నుంచి వినతులు వస్తే పరిశీలిస్తామంటున్నారు అధికారులు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Srisailam Dam Gates : ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

📢 For Advertisement Booking: 98481 12870