हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

ఏపీ ప్రభుత్వం 55 మంది వైద్యులను తొలగింపు

Vanipushpa
ఏపీ ప్రభుత్వం 55 మంది వైద్యులను తొలగింపు

విధులకు గైర్హాజరు – లోకాయుక్త తీవ్ర చర్య
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి పైగా సెలవు లేకుండా విధులకు హాజరు కాకుండా గైర్హాజరవుతున్న 55 మంది వైద్యులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఈ చర్య, రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదిగా అధికారులు వెల్లడించారు.

ఫిర్యాదుతో విచారణ ప్రారంభం
కృష్ణా జిల్లా ఉయ్యూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో, డాక్టర్ల గైర్హాజరు కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం 55 మంది వైద్యులను తొలగింపు

లోకాయుక్త ఆదేశాలతో తక్షణ చర్య
లోకాయుక్త దీనిపై తీవ్రంగా స్పందించి విచారణ జరిపించాలని ఆదేశించింది.
ప్రభుత్వాన్ని విధులకు హాజరుకాని వైద్యులను గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఆదేశాల మేరకు 55 మంది వైద్యులను టెర్మినేట్ చేశారు.
టెర్మినేట్ అయిన వారిలో ఉన్న అధికారుల స్థాయులు
విధుల నుంచి తొలగించబడిన వైద్యుల్లో: అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఇతర ప్రభుత్వ వైద్యులు కూడా ఉన్నారు. ఈ చర్యతో ప్రభుత్వ వైద్య రంగంలో క్రమశిక్షణ పెరగనుందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870