हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

AP EAPCET: ఈఏపీసెట్‌ లో 15 వేలకు పైగా విద్యార్థులకు ప్రకటించని ర్యాంకులు

Sharanya
AP EAPCET: ఈఏపీసెట్‌ లో 15 వేలకు పైగా విద్యార్థులకు ప్రకటించని ర్యాంకులు

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌-2025 (AP EAPCET-2025) ఫలితాలు విడుదలైనప్పటికీ, అనూహ్యంగా దాదాపు 15 వేలమందికి పైగా విద్యార్థులకు ర్యాంకులు కేటాయించకపోవడం గమనార్హం. ఈ విషయం విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో కలకలం రేపుతోంది. అయితే అధికారికంగా ఉన్నత విద్యామండలి (APSCHE) మరియు ఏపీ ఈఏపీసెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు కొన్ని స్పష్టమైన వివరణలు ఇచ్చారు.

ఎందుకు కొన్ని ర్యాంకులు ప్రకటించలేదు?

ఇంటర్మీడియట్‌ మార్కులు అందుబాటులో లేకపోవడం వల్లే ర్యాంకులు కేటాయించలేదని అధికారులు తెలిపారు. దీనిపై ఎవరూ ఆందోళనకు గురికావొద్దని ఏపీ ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీవీ సుబ్బారావు భరోసా ఇచ్చారు. వారంతా 10+2లో సాధించిన మార్కులను ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. వివిధ రాష్ట్రాల అభ్యర్థులు తమ ఇంటర్‌ మార్కులను జూన్‌ 15వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, వెయిటేజీ మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని జూన్ 11న ఓ ప్రకటనలో తెలిపారు.

ఎవరికి అప్లోడ్ అవసరం లేదు?

మార్చి 2025లో ఇంటర్‌ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ రెగ్యులర్‌ విద్యార్థుల్లో ర్యాంకులు రానివారంతా ఇంటర్ మార్కులను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తులో ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబర్లను సరిచూసుకొని కాకినాడలోని జేఎన్‌టీయూ హెల్ప్‌లైన్‌ కేంద్రంలో వ్యక్తిగతంగా లేదా ఫోన్, మెయిల్‌ ఐడీ ద్వారా సంప్రదించాలని కోరారు.

ఏం చేయాలి?

ఈ విద్యార్థులు తమ ఇంటర్ మార్కులను జూన్ 15వ తేదీలోపు అధికారిక ఏపీ ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలి. ఆ తరువాత వాటి వెయిటేజీ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.

  • వెబ్‌సైట్: [email protected]
  • ఆఖరి తేది: జూన్ 15, 2025

సంబంధిత హెల్ప్‌లైన్ వివరాలు:

రెగ్యులర్‌ ఇంటర్‌విద్యార్థులు కాకుండా ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, ఏపీఓఎస్‌ఎస్‌, ఎన్‌ఐఓఎస్‌, డిప్లమా, ఇతర బోర్డులకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు తమ మార్కులను ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు వస్తే 0884-2359599, 0884-2342499 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Read also: Krishnam Raju : కృష్ణంరాజులో పశ్చాత్తాపం లేదన్న పోలీసులు


Siddaramaiah: తోతాపురి మామిడిపై ఏపీ నిషేధం ఎత్తి వేయాలని కర్ణాటక సీఎం లేఖ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి

కర్నూలులో ఎమ్మార్పీఎస్ నేత దారుణ హత్య

కర్నూలులో ఎమ్మార్పీఎస్ నేత దారుణ హత్య

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగవంతం

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగవంతం

కూలి పనులు చేసుకుంటూ గ్రూప్-2 ఉద్యోగం సాధించిన యువతి

కూలి పనులు చేసుకుంటూ గ్రూప్-2 ఉద్యోగం సాధించిన యువతి

మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం

మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం

గుంటూరు జీజీహెచ్‌లో మాతా–శిశు కేంద్రం ప్రారంభం

గుంటూరు జీజీహెచ్‌లో మాతా–శిశు కేంద్రం ప్రారంభం

అనుమానంతో భార్యను పశువులా కోసేసి చంపిన భర్త

అనుమానంతో భార్యను పశువులా కోసేసి చంపిన భర్త

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఎపి జాతీయ రికార్డు

ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఎపి జాతీయ రికార్డు

హోంగార్డు అవినీతి గుట్టు రట్టు

హోంగార్డు అవినీతి గుట్టు రట్టు

కాకినాడలో 60 పడకల కోరమాండల్ ఆసుపత్రిని ప్రారంభించారు

కాకినాడలో 60 పడకల కోరమాండల్ ఆసుపత్రిని ప్రారంభించారు

వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై చెప్పుతో దాడి.. వివాహేతర సంబంధమే కారణమా??
0:17

వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై చెప్పుతో దాడి.. వివాహేతర సంబంధమే కారణమా??

📢 For Advertisement Booking: 98481 12870