हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

మార్చి 17 నుంచి ఏపీ లోటెన్త్‌ ఎగ్జామ్స్

Anusha
మార్చి 17 నుంచి ఏపీ లోటెన్త్‌ ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్ లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,15,697 మంది బాలురు, 3,03,578 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు

పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 163 సమస్యాత్మక కేంద్రాలు గా గుర్తించబడ్డాయి. ఈ కేంద్రాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి మార్చి 12న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పరీక్షా కేంద్రాల్లో కఠిన నియమాలు

పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఇతరులెవరికీ మొబైల్ ఫోన్ తీసుకురావడానికి అనుమతి లేదు.ఎవరికైనా ఫోన్ తీసుకురావాల్సి వస్తే, ఆ ఫోన్లను గేటు వద్ద సేకరించి భద్రపరచాలని సూచించారు.
పరీక్షల సమయంలో పేపర్ లీక్, తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాల 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించనున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు

పరీక్ష తేదీలు: మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు.మొత్తం పరీక్షా కేంద్రాలు: 3,450 .సమస్యాత్మక కేంద్రాలు: 163.హాజరయ్యే విద్యార్థుల సంఖ్య: 6,19,275.బాలురు: 3,15,697.బాలికలు: 3,03,578.
సీసీ కెమెరాల ఏర్పాట్లు: సమస్యాత్మక కేంద్రాల్లో అమలు.సంక్షిప్త విద్యార్థుల (సార్వత్రిక విద్యాపీఠం) పరీక్షలు: మార్చి 17 నుంచి 28 వరకుహాజరయ్యే విద్యార్థులు: 30,344.

JEE Mains exam reschedule bengaluru 1

పరీక్షల హాల్‌ టికెట్లు

విద్యాశాఖ ఇప్పటికే హాల్ టికెట్లను జారీ చేసింది. విద్యార్థులు వాటిని వాట్సాప్ ద్వారా కూడా పొందే అవకాశం కల్పించారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్ 0866-2974540 కు ఫోన్ చేయాలని సూచించారు.పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకం. అందువల్ల పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, అవాంఛనీయ సంఘటనలు లేకుండా చేయడానికి ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకుంటోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పోలీసు పహారా, నిషేధాజ్ఞలు వంటి చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుని, పరీక్షలకు బాగా సిద్ధం కావాలని సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్టడీ సర్కిళ్ల ద్వారా పేద విద్యార్థులకు సివిల్స్ ఉచిత శిక్షణ

స్టడీ సర్కిళ్ల ద్వారా పేద విద్యార్థులకు సివిల్స్ ఉచిత శిక్షణ

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

📢 For Advertisement Booking: 98481 12870