हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Liquor Dump Case : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో షాక్‌

Divya Vani M
Liquor Dump Case : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో షాక్‌

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం కేసులో (Liquor Dump Case) మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి (Kakani Govardhan Reddy) రిమాండ్‌ పడింది. గురువారం పీటీ వారంట్‌పై ఆయన్ని నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీ వరకూ రిమాండ్‌ విధించారు.ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇది గత సార్వత్రిక ఎన్నికల నాటికి చెందినది. సర్వేపల్లి నియోజకవర్గంలోని పంటపాళెం, విడవూరు, ముత్తుకూరు ప్రాంతాల్లో 69,000 మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. మొదట ఇద్దరు వైఎస్ఆర్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Liquor Dump Case : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో షాక్‌
Liquor Dump Case : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో షాక్‌

కొత్త ఫిర్యాదుతో కేసు తిరిగి తెరపైకి

పొదలకూరుకు చెందిన కూరపాటి విజయబాబు ఇటీవల ఈ కేసును తిరిగి విచారించాలని ఫిర్యాదు చేశారు. తాను దగ్గర్లో ఉన్న ఆధారాలను ఎక్సైజ్‌ శాఖకు సమర్పించనున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు కేసు మళ్లీ ప్రారంభించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేంద్రరెడ్డిని విచారిస్తుండగా, ఆయన కాల్‌ డేటాలో కాకాణితో ఎక్కువ మాట్లాడినట్లు కనిపించింది. దీంతో కాకాణిని ఏ-8 నిందితుడిగా చేర్చారు. మద్యం బాటిళ్ల పంపిణీలో ఆయన కీలక పాత్ర పోషించాడని అనుమానిస్తున్నారు.

డిపో నుంచి స్కాన్‌ చేసిన షాపు కోడ్లు?

అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, 35 మద్యం దుకాణాల్లో 25 దుకాణాల నుంచి అధిక మద్యం అమ్మకాలు జరిగినట్లు నమోదైంది. షాపు కోడ్‌తోనే డిపో నుంచి బాటిళ్లు స్కాన్‌ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. పూర్తి నిర్ధారణ కోసం వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందే వైసీపీ నేతలు మద్యం నిల్వ చేశారని ఆరోపణ. ఓటర్లను ఆకర్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నారని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

Read Also : Rubber Factory : కాటేదాన్‌లో రబ్బర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

📢 For Advertisement Booking: 98481 12870