हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Vidala Rajini : రజినిపై ఏసీబీ కేసు నమోదు

Divya Vani M
Vidala Rajini : రజినిపై ఏసీబీ కేసు నమోదు

Vidala Rajini : రజినిపై ఏసీబీ కేసు నమోదు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ఇటీవల మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్షసాధింపుకు పాల్పడుతోందని, నిరాధార ఆరోపణలతో కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు.ఇది నన్ను రాజకీయంగా అణచివేయడానికి జరుగుతున్న కుట్ర, అంటూ విరుచుకుపడ్డారు. బీసీ మహిళగా తాను ఎదుగుతుంటే, కొన్ని వర్గాలు తట్టుకోలేక కావాలని అక్రమ కేసులు పెడుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. న్యాయపోరాటం చేసి నిజాన్ని బయటపెడతాను, అని స్పష్టం చేశారు.2022 సెప్టెంబర్‌లో పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలంలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

Vidala Rajini రజినిపై ఏసీబీ కేసు నమోదు
Vidala Rajini రజినిపై ఏసీబీ కేసు నమోదు

ఈ వ్యవహారంలో విడదల రజినిపై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.ఏసీబీ తనిఖీల పేరుతో రాజకీయ ఒత్తిళ్లకు దిగుతోంది,” అంటూ ఆమె ఆరోపించారు. నిజానికి, ఏమీ చట్ట విరుద్ధంగా చేయలేదని, ప్రభుత్వ పెద్దలు కావాలని తనను లక్ష్యంగా చేసుకున్నారని వాదించారు.ఈ కేసుపై విడదల రజిని తేల్చిచెప్పిన సంగతి ఏమిటంటే – నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. కానీ న్యాయపరంగా పోరాడి నా నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాను, అని ధైర్యంగా ప్రకటించారు.ఇదే సమయంలో ఆమె పార్టీ శ్రేణులు, అనుచరులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. “ఈ కేసు రాజకీయం తప్ప, న్యాయం కాదు” అంటూ భగ్గుమంటున్నారు. ఏదైనా, ఈ వివాదం త్వరలో మరింత ముదురుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

No image

కోనసీమలో చమురు కుంపటి!

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

📢 For Advertisement Booking: 98481 12870