हिन्दी | Epaper

Vallabhaneni Vamsi: చికిత్స కోసం వంశీకి మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు

Sharanya
Vallabhaneni Vamsi: చికిత్స కోసం వంశీకి మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు లోనైన వంశీ, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిన నేపథ్యంలో, వైద్యుల సిఫార్సుల మేరకు వంశీకి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం తలెత్తింది.

హైకోర్టు జోక్యం – మధ్యంతర బెయిల్ మంజూరు

ఈ నేపథ్యంలో వంశీ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని ఆదేశిస్తూ వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. జూన్ 6వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించాలని ఆదేశించింది.

జైలు నుంచి విడుదలలో జాప్యం – కారణం?

అయితే కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ, వంశీ విడుదల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం, విజయవాడ జిల్లా జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కోర్టు ఆదేశాల కాపీ పొందిన తరువాతే వంశీని విడుదల చేస్తామని జైలు అధికారులు స్పష్టం చేశారు. వంశీ శ్వాసకోశ సమస్యలతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో సమయాన్ని వృథా చేయకుండా చికిత్స అందించడం అత్యవసరమని వైద్యులు చెబుతున్నారు. హైకోర్టు ఇదే ఉద్దేశంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అధికారిక ప్రక్రియ ఆలస్యం అవుతుంది.

Read also: PSR Anjaneyulu: ఎట్టకేలకు జెత్వానీ కేసులో ఆంజనేయులుకు బెయిల్

AP Journalist: ఆంధ్ర జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డులు..మరో మూడు నెలల పొడగింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870