हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Vallabhaneni Vamsi: వంశీని సీఐడీ కస్టడీకి అనుమతించిన హైకోర్టు

Sharanya
Vallabhaneni Vamsi: వంశీని సీఐడీ కస్టడీకి అనుమతించిన హైకోర్టు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను మూడురోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించాలని విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఐడీ అధికారులు కోర్టు నుంచి అనుమతి పొంది, వంశీని కస్టడీకి తీసుకున్నారు.

వంశీని సీఐడీ కస్టడీకి అనుమతించిన హైకోర్టు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు

గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీకి కీలక సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అతనిని ఏ-71 నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ముందుగా విచారణ అనంతరం వంశీని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సీఐడీ అధికారులు అతడిని మరింత విచారించాల్సిన అవసరం ఉందంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రధాన సూత్రధారి, కుట్రపూరితంగా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించేందుకు కుట్ర, ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉద్రిక్తతలు పెంచడం, గన్నవరం పరిధిలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేపట్టడం, ఈ ఆరోపణల ఆధారంగా వంశీపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు ఆయన్ని మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. విచారణలో కీలకమైన ఆధారాలు బయటపడే అవకాశముందని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పోలీసుల దుర్వినియోగానికి మరో ఉదాహరణ అంటూ వ్యాఖ్యలు చేశారు. వంశీ వైసీపీలోకి వెళ్లినప్పటి నుంచీ ప్రత్యర్థులపై వరుసగా దాడులు, వివాదాస్పద ఘటనలతో చర్చనీయాంశమయ్యారని టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ నేతలు “న్యాయం కోసం పోరాడుతాం రాజకీయ కుట్రలకు భయపడేది లేదు” అంటూ ఘాటుగా స్పందించారు. అయితే, వైసీపీ వర్గాలు మాత్రం అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు గతంలో ఇలాంటి కుట్రలు చేశారు. ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి అంటూ సమాధానం ఇచ్చాయి. వల్లభనేని వంశీ 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. వంశీ వైసీపీలోకి వెళ్లినప్పటి నుంచి టీడీపీ నేతలతో తీవ్రంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీఐడీ వంశీని మూడు రోజులు విచారించనుంది. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వంశీ తరఫున న్యాయవాదులు కోర్టు నుంచి బెయిల్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, విచారణ అనంతరం మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870