हिन्दी | Epaper
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

News Telugu: Tirupati Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Rajitha
News Telugu: Tirupati Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో నగరి తడుకు పేట వద్ద రెండు కార్ల ఢీక్స్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో రెండు వ్యక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ కార్మికులు, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించబడ్డారు. చనిపోయిన ఆలయ కార్మికులు శంకర, సంతానంగా గుర్తించారు. ఈ ప్రమాదం చెన్నై నుండి తిరుమల (Tirumala) వైపు వెళ్తున్న కారు, తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టకట్టిన కారణంగా జరిగింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read also: TTD: తిరుమల కల్తీ నెయ్యి కేసు: SIT కస్టడీకి ప్రధాన నిందితులు

Road accident in Tirupati district

Road accident in Tirupati district

తూర్పుగోదావరి జిల్లాలో మరో ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలో పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు దగ్గర ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తణుకు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందజేశారు. ఈ ప్రమాదం విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన కలిగించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్

ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్

ఏపీ ప్రభుత్వానికి అథ్లెట్ జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు

ఏపీ ప్రభుత్వానికి అథ్లెట్ జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు

త్వరలో 750 విద్యుత్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

త్వరలో 750 విద్యుత్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం

కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం

గంజాయి విక్రయ ముఠా అరెస్ట్

గంజాయి విక్రయ ముఠా అరెస్ట్

అన్నదమ్ములపై దాడి.. ఏడుగురు అరెస్ట్

అన్నదమ్ములపై దాడి.. ఏడుగురు అరెస్ట్

‘నల్లమలసాగర్’ పై ఢిల్లీ వేదికగా పోరు

‘నల్లమలసాగర్’ పై ఢిల్లీ వేదికగా పోరు

జనసేన కాదు కామాంధుల సేన – రోజా కీలక వ్యాఖ్యలు

జనసేన కాదు కామాంధుల సేన – రోజా కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ ఆదాయం అంత కూటమి జేబుల్లోకి – జగన్

ప్రభుత్వ ఆదాయం అంత కూటమి జేబుల్లోకి – జగన్

మంత్రులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం చంద్రబాబు

మంత్రులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం చంద్రబాబు

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం

దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు

దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870