ఆంధ్రప్రదేశ్, ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరులు సోమవారం తంబళ్లపల్లె (Tamballapalle) కోర్టులో హాజరు కానున్నారు. వారితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న మరికొందరు కూడా కోర్టుకు రానున్నట్లు సమాచారం.పలు కారణాల రీత్యా ఈనెల 2న మాజీ మంత్రి సోదరులు తంబళ్లపల్లె కోర్టులో వాయిదాకు గైర్హాజరవడంతో వారి తరఫు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ సమర్పించిన విషయం తెలిసిందే.
Read Also: Nagababu: చిరు వ్యాపారుల కడుపు మీద కొట్టడం సరికాదు

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: