हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Breaking News – Professor Posts : 4300 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు – లోకేశ్

Sudheer
Breaking News – Professor Posts : 4300 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 4,300 ప్రొఫెసర్ పోస్టులను(4,300 professor posts in universities) త్వరలో భర్తీ చేయనున్నట్టు మంత్రి నారా లోకేశ్ కౌన్సిల్లో ప్రకటించారు. విద్యా రంగంలో నాణ్యతను పెంచడానికి ప్రొఫెసర్ స్థాయి బోధకుల నియామకం అత్యంత కీలకమని ఆయన వివరించారు. ఈ నియామక ప్రక్రియలో ఉన్న వివాదాలను పరిష్కరించి పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

గత సమస్యల పరిష్కారంలో కృషి

కడపలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అనుమతి లేకుండా అడ్మిషన్లు జరగడంతో విద్యార్థులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని లోకేశ్ (Lokesh) గుర్తుచేశారు. ఆ సమస్యలను తాము పరిష్కరించామని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దే అవకాశం లభించిందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్నందువల్ల విద్యా రంగ అభివృద్ధి మరింత వేగంగా సాగుతోందని చెప్పారు. ప్రొఫెసర్ నియామకాలతో పాటు వర్సిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870