हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Special trains extension: అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Digital
Special trains extension: అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

హైదరాబాద్ :తెలుగురాష్ట్రాలలో ప్రత్యేక రైళ్లను(Special trains extension) అక్టోబరు 15 వరకు పొడగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రధాన మార్గాల్లో రద్దీ దృష్ట్యా 54రైళ్లు నడుస్తాయని వివరించారు.కాచిగూడ-మధురైతో పాటు తిరుపతి, నాగర్పోల్కు అందుబాటులో ఉంటాయన్నారు.అదేవిధంగా హైదరాబాద్-కొల్లాం,హైదరాబాద్-కన్యాకూమారి మార్గంలోరాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.

సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad -Tirupati) నడుమ10రైళ్లు,కాచిగూడ-నాగర్పోల్ రూట్లో 8రైళ్లు,నాందేడ్- తిరుపతికి 10 రైళ్లు,నాందేడ్-ధర్మవరంకు 10రైళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఆరు ప్రధాన మార్గాల్లో 54ప్రత్యేక రైళ్లను అక్టోబరు15వరకు పొడగించారు. ఇక హైదరాబాద్- కొల్లాం వెళ్లే ప్రత్యేక రైలు ఆగస్టు16 నుంచి అక్టోబరు 11వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందన్నారు. అదేవిధంగా హైదరాబాద్-కన్యాకుమారి ప్రత్యేకరైలు అక్టోబరు 8వరకు ప్రతి బుధవారం నడుస్తున్నట్లు వివరించారు.

Read Hindi News: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/trains-cancelled-heavy-rains-10-trains-cancelled-till-18th/telangana/530096/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870