हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

పోసాని కేసు హైకోర్టుకు వెళతామన్న పొన్నవోలు

Anusha
పోసాని కేసు హైకోర్టుకు వెళతామన్న పొన్నవోలు

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, సినీ పరిశ్రమలో విద్వేషాలను రేకెత్తించేలా మాట్లాడిన కేసులో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ తీర్పుపై పోసాని తరపు న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు.

హైకోర్టుకు వెళ్లనున్న పోసాని న్యాయవాది

రైల్వేకోడూరు కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లనున్నట్లు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “పోసాని రిమాండ్‌ను పరిశీలిస్తే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉంది. మేము సగం విజయాన్ని సాధించాం. అయితే, మేజిస్ట్రేట్ పోసాని వ్యాఖ్యలు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పోలీసులు పెట్టిన రెండు సెక్షన్లను పరిగణలోకి తీసుకున్నారు. అందువల్లనే రిమాండ్ విధించారని” అన్నారు.

పోసానిపై కేసు

పోసానిపై బీఎన్ఎస్ సెక్షన్ 111ను మేజిస్ట్రేట్ పరిగణించలేదని న్యాయవాది పేర్కొన్నారు. ఆయన వాదన ప్రకారం, ఈ సెక్షన్‌ను పరిగణనలోకి తీసుకుని ఉండితే, రిమాండ్ విధించే పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. అయితే, పోలీసుల ఆధారాలను పరిశీలించిన కోర్టు పోసాని వ్యాఖ్యలు చట్టపరమైన ఉల్లంఘనకే చెందుతాయని తేల్చి చెప్పింది.

వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం

పోసాని అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ, జనసేన పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జనసేన నేతలు దీనిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తుండగా, వైసీపీ తరఫున మద్దతుగా పలువురు నేతలు పోసానిని రక్షించేందుకు నడుం బిగిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ గతంలోనూ పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మరింత ముదిరి ఆయనపై పోలీసు కేసులు నమోదు అయ్యేలా చేసింది. తాజాగా ఆయనపై కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

advocate ponnavolu sudhakar reddy

పోసాని తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లనున్నారు. హైకోర్టు ఈ కేసును ఎలా పరిగణిస్తుందో చూడాల్సి ఉంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు, సినీ పరిశ్రమలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన కేసులో నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని ఆయన న్యాయవాది ప్రకటించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870