हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

NH-16 Road : ఈ హైవేలతో అమరావతికి మరింత త్వరగా వెళ్లొచ్చు

Saritha
NH-16 Road : ఈ హైవేలతో అమరావతికి మరింత త్వరగా వెళ్లొచ్చు

ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం అమరావతికి నేషనల్ హైవేలను కనెక్ట్ చేసే పనిలో ఉంది. రాజధాని అమరావతిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-16తో కనెక్ట్ చేసే ఈ-13 రోడ్డు నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి. (NH-16 Road) వాస్తవానికి ఈ-13 రోడ్డును నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు ప్రతిపాదించారు. కానీ ఈ రోడ్డును ఇప్పుడు ఎన్‌హెచ్‌-16 వరకు పొడిగిస్తున్నారు. అమరావతి నుంచి వచ్చే ఈ రోడ్డు విజయవాడ-మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం దగ్గర ఎన్‌హెచ్‌-16లో కలుస్తుంది. యర్రబాలెం నుంచి నేషనల్ హైవే 16 వరకు దాదాపు 3.54 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఎన్‌హెచ్‌-16తో అనుసంధానించేందుకు ఈ-13 రహదారిని పొడిగిస్తున్నారు. నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు 7.5 కి.మీ. ఆరు వరుసల రహదారి ఇప్పటికే నిర్మిస్తున్నారు. ఇప్పుడు, రాజధాని పనులు 2024లో మళ్లీ మొదలయ్యాక, ఈ రహదారిని యర్రబాలెం నుంచి ఎన్‌హెచ్‌-16 వరకు మరో 3.54 కి.మీ. పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును రూ.384 కోట్ల వ్యయంతో ఏడాదిలో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Read Also: AP: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు పవర్‌ బ్యాంకులు

NH-16 Road : ఈ హైవేలతో అమరావతికి మరింత త్వరగా వెళ్లొచ్చు
You can reach Amaravati much faster using these highways.

ఎలివేటెడ్ కారిడార్లు, ఆర్వోబీ, ఘాట్ రోడ్లు, ఫ్లైఓవర్ ట్రంపెట్ నిర్మాణం

ఈ రోడ్డు డిజైన్ ప్రకారం, యర్రబాలెం నుంచి మొదట 400 మీటర్ల దూరం ఏటవాలుగా రోడ్డు నిర్మిస్తారు. ఆ తర్వాత 960 మీటర్ల దూరం స్తంభాలపై ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఇది వాహనాలు పైనుంచి వెళ్లేలా ఉంటుంది. (NH-16 Road) దీని తర్వాత రైల్వే లైన్‌పై 76 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) వస్తుంది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మరో 405 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఆ తర్వాత, కొండపై 741 మీటర్ల పొడవున ఘాట్ రోడ్డు నిర్మాణం ఉంటుంది. కొండలు, లోయలు ఉండటంతో, లోయ భాగంలో 560 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్, ఆపై మళ్లీ కొండపై 230 మీటర్ల పొడవైన ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. చివరగా, నేషనల్ హైవే వరకు 360 మీటర్ల పొడవున ఏటవాలుగా రోడ్డు నిర్మిస్తారు. జాతీయ రహదారిని దాటడానికి 5.5 మీటర్ల ఎత్తున ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఈ ఫ్లైఓవర్ చివరన ట్రంపెట్ నిర్మాణం ఉంటుంది. ఈ ట్రంపెట్ నిర్మాణం వల్ల గుంటూరు నుంచి అమరావతిలోకి, అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు సర్వీస్ రోడ్ల మీదుగా జాతీయ రహదారిపైకి సులభంగా చేరుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాణిపాకం ఆలయానికి కొత్త శోభ.. 10 ఎకరాల్లో గోశాల!

కాణిపాకం ఆలయానికి కొత్త శోభ.. 10 ఎకరాల్లో గోశాల!

రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!

రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

వేట్లపాలెం పేలుడు విషాదం, సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా

వేట్లపాలెం పేలుడు విషాదం, సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

📢 For Advertisement Booking: 98481 12870