AP: చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ (AP) లోని మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నిరుపేద వృద్ధ మహిళ చనిపోతే మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. దీంతో చెత్త తరలించే రిక్షాపై వృద్ధురాలి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. Read Also: AP: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు పవర్ బ్యాంకులు ప్రైవేటు వాహనానికి రూ. 2,500 వివరాల్లోకి వెళితే.. (AP) మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధమ్మ (65) … Continue reading AP: చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు వీడియో వైరల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed