Nellore: నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ అనం ,అరుణమ్మ అధ్యక్షతన ,ఏడు స్థాయి సంఘ సమావేశాలు జడ్పి సీఈవో శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లాలోని జడ్పీటీసీ లందరూ పాల్గొని తమ తమ అభ్యంతరాలు లేవనెత్తారు.జడ్పిటిసి అడిగిన సందేహాలకు జిల్లా అధికారులు పంచవాదులు ఇవ్వడం జరిగింది ,అనంతరం, జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయములలో పనిచేసే ఉద్యోగులు సైనికుల సంక్షేమము కొరకు సైనిక్ సంక్షేమ నిధినికి రూ.1,09,450/-లను జిల్లా సైనిక్ అధికారి, నెల్లూరు ,చెప్పి చైర్పర్సన్ ఆనం అరణమ్మ, జెడ్పి సీఈవో శ్రీధర్ రెడ్డి మరియు డిప్యూటీ సీఈవో మోహన్ రావు ఆధ్వర్యంలో చెక్కు రూపములో అందజేయటం జరిగింది.
Read Also: Gas Cylinder: గ్యాస్ బుకింగ్పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

చైర్పర్సన్ సందేశం
ఈ సందర్భముగా ,చైర్ పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ , సైనికుల సంక్షేమము కోసం ప్రతి సంవత్సరము అందచేయు సైనిక్ సంక్షేమ నిధిని ఈ సంవత్సరము రూ.1,09,450/-లను అందచేయడము సంతోషంగా వుందని తెలియజేశారు. పగలు అనక రాత్రనక నిరంతర కాపలా కాచే సైనికుల సంక్షేమము కొరకు మనము ఎంత చేసిన తక్కువగానే వుంటుందని తెలియజేశారు.ప్రతి ఒక్క పౌరుడు తన వంతు సహకారముగా సైనికుల సంక్షేమము కొరకు విరళాంగా జిల్లా సైనిక్ అధికారి కి పంపాలని పిలుపు నిచ్చారు.పదవ తరగతి విద్యార్థులకు అందజేసిన విజయ దీపిక పుస్తకము, మంచి ఫలితాలు సాధించుటకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చైర్ పర్సన్ కి,బీసీ వెల్ఫేర్ శాఖ అధికారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: