हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

AP Cabinet Meeting : మంత్రులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం చంద్రబాబు

Sudheer
AP Cabinet Meeting : మంత్రులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన పరిణామాలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (PA) అప్పన్న బ్యాంక్ ఖాతాలోకి సుమారు రూ. 4.5 కోట్లు జమ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నిధుల బదిలీకి, నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టులకు మధ్య ఉన్న సంబంధంపై లోతైన విచారణ జరపాలని నిర్ణయించారు.

Elderly parents :వృద్ధతల్లిదండ్రుల ‘భద్రతకు చట్టాల ఆసరా!

ఈ చర్చ సందర్భంగా కల్తీ నెయ్యి తయారీ వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెండర్లు దక్కించుకున్న కొన్ని డెయిరీలు కేవలం లాభాపేక్షతో, నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి రసాయనాలతో కూడిన నెయ్యిని సరఫరా చేసినట్లు మంత్రులు వెల్లడించారు. జంతువుల కొవ్వు మరియు ఇతర హానికర రసాయనాలను వినియోగించి నెయ్యిని తయారు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే అంశంపై సిట్ (SIT) విచారణను మరింత వేగవంతం చేయాలని క్యాబినెట్ అభిప్రాయపడింది.

Chandrababu Naidu

ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “గత ప్రభుత్వ పెద్దలు తప్పులు చేసి, ఇప్పుడు ఆ నెపాన్ని మన మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తారని, మంత్రులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు. ప్రతి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, పవిత్రమైన తిరుమల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విచారణలో ఎవరి పాత్ర తేలినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఈ నెయ్యి కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అరటి ధరలకు రెక్కలు.. గెల ఎంతంటే?

అరటి ధరలకు రెక్కలు.. గెల ఎంతంటే?

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

నెల్లూరును ఉద్యాన హబ్‌గా మార్చాలి:హిమాన్షు శుక్ల

నెల్లూరును ఉద్యాన హబ్‌గా మార్చాలి:హిమాన్షు శుక్ల

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ముందస్తు సెలవు

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ముందస్తు సెలవు

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

📢 For Advertisement Booking: 98481 12870