हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nara Lokesh : ప్రెస్టీజ్ గ్రూప్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం

Divya Vani M
Nara Lokesh : ప్రెస్టీజ్ గ్రూప్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు దారులు విప్పుతోంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రెస్టేజ్ గ్రూప్‌ను ఆహ్వానించారు. బెంగళూరులో ప్రెస్టేజ్‌ గ్రూప్‌ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ (Prestige Group Chairman Irfan Razak), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాయాద్ నౌమాన్‌లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది. రూ.65 వేల కోట్లతో అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. విశాఖపట్నం ఐటీ హబ్‌గా ఎదుగుతోంది. గూగుల్, టీసీఎస్‌ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ పునాది వేసాయి అని వివరించారు.

Nara Lokesh : ప్రెస్టీజ్ గ్రూప్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం
Nara Lokesh : ప్రెస్టీజ్ గ్రూప్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీకి ఆదరణ

“రాయలసీమలో రిలయన్స్, రెన్యూ సంస్థలు గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులకు ముందుకొచ్చాయి. గత ఏడాది కేవలం రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులే రాష్ట్రానికి వచ్చాయి” అని తెలిపారు.ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని లోకేశ్ వివరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రెస్టేజ్ గ్రూప్‌ రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన ప్రెస్టేజ్ గ్రూప్

ప్రెస్టేజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. “ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు పరిశీలిస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ఇప్పటివరకు 350కి పైగా ప్రాజెక్టులు పూర్తిచేసిన ప్రెస్టేజ్‌ గ్రూప్‌, రియల్ ఎస్టేట్ రంగంలో క్రిసిల్ డీఏ1+ రేటింగ్‌ పొందిన ఏకైక భారతీయ సంస్థగా నిలిచింది.

Read Also : Chalam : శారదను చాలా ఇబ్బందిపెట్టాడన్న హరిశ్చంద్రరావు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తాత్కాలిక నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తాత్కాలిక నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో

శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో

విద్యార్థుల ఫీజును భరిస్తూ ఆదర్శం

విద్యార్థుల ఫీజును భరిస్తూ ఆదర్శం

గిరిజన సంస్కృతికి ప్రతిబింబం ఉద్భవ్

గిరిజన సంస్కృతికి ప్రతిబింబం ఉద్భవ్

పేద కుటుంబాలకురూ.25లక్షల ఉచిత వైద్యం

పేద కుటుంబాలకురూ.25లక్షల ఉచిత వైద్యం

చిన్నారి సమయస్ఫూర్తితో కాపాడుకున్న తల్లి ప్రాణం

చిన్నారి సమయస్ఫూర్తితో కాపాడుకున్న తల్లి ప్రాణం

ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం

ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం

వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు

వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు

వైకుంఠద్వార దర్శనాలు సామాన్య భక్తులకే ప్రాధాన్యత

వైకుంఠద్వార దర్శనాలు సామాన్య భక్తులకే ప్రాధాన్యత

ఎపిఎండిసి జిఎం సూర్యకళ సస్పెన్షన్

ఎపిఎండిసి జిఎం సూర్యకళ సస్పెన్షన్

ఇంధన పరిరక్షణపై 14నుండి తొమ్మిది జిల్లాల్లో విద్యార్థులకు పోటీలు

ఇంధన పరిరక్షణపై 14నుండి తొమ్మిది జిల్లాల్లో విద్యార్థులకు పోటీలు

శ్రీ లక్ష్మిపై అభియోగాలకు ఆధారాలు తేలిన అంశంపై మళ్లీ పిటిషన్ చెల్లదు..

శ్రీ లక్ష్మిపై అభియోగాలకు ఆధారాలు తేలిన అంశంపై మళ్లీ పిటిషన్ చెల్లదు..

📢 For Advertisement Booking: 98481 12870