हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు

Sudheer
వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం యువత, విద్యార్థులను మోసం చేసిందని, వారి కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందని, సంక్షేమ పథకాల అమలు విషయంలో పారదర్శకత పూర్తిగా లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

వైసీపీని చిత్తుగా ఓడించిన యువత

మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్, యువత వైసీపీని నమ్మి మోసపోయిందని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పిందని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం చెందిందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు యువత కోసం పోరాటం చేస్తున్నట్లు మాట్లాడడం హాస్యాస్పదమని, నిజానికి వారి పాలన వల్లే యువత ఇప్పటి పరిస్థితికి చేరిందని అన్నారు.

వాలంటీర్లను మోసం చేసిన జగన్

వైసీపీ ఇచ్చిన ఉద్యోగ హామీల్లో వాలంటీర్లు కూడా ఉన్నారని, అయితే ఎన్నికల ముందు జగన్ వాలంటీర్లను వాడుకొని మోసం చేశారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వాలంటీర్ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయకపోవడం దగా రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని జగన్ చెప్పినప్పటికీ, ఒప్పందాలను పునరుద్ధరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. కొత్త ప్రభుత్వం అన్ని నివేదికలు పరిశీలించాక, వాలంటీర్ల గడువు ముగిసిందని తేలిందని తెలిపారు.

మహిళల అత్యవసర సమయాల్లో 181 ఫ్రీ సేవలు: మంత్రి నాదెండ్ల

ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సభ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సభలో విద్యార్థులు, రైతులు, మహిళలు, మత్స్యకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించామని, జనసేన పార్టీ లక్ష్యం పేదలకు అధికారం పంచడమేనని దుర్గేశ్ స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

📢 For Advertisement Booking: 98481 12870