हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు

Sudheer
వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం యువత, విద్యార్థులను మోసం చేసిందని, వారి కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందని, సంక్షేమ పథకాల అమలు విషయంలో పారదర్శకత పూర్తిగా లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

వైసీపీని చిత్తుగా ఓడించిన యువత

మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్, యువత వైసీపీని నమ్మి మోసపోయిందని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పిందని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం చెందిందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు యువత కోసం పోరాటం చేస్తున్నట్లు మాట్లాడడం హాస్యాస్పదమని, నిజానికి వారి పాలన వల్లే యువత ఇప్పటి పరిస్థితికి చేరిందని అన్నారు.

వాలంటీర్లను మోసం చేసిన జగన్

వైసీపీ ఇచ్చిన ఉద్యోగ హామీల్లో వాలంటీర్లు కూడా ఉన్నారని, అయితే ఎన్నికల ముందు జగన్ వాలంటీర్లను వాడుకొని మోసం చేశారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వాలంటీర్ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయకపోవడం దగా రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని జగన్ చెప్పినప్పటికీ, ఒప్పందాలను పునరుద్ధరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. కొత్త ప్రభుత్వం అన్ని నివేదికలు పరిశీలించాక, వాలంటీర్ల గడువు ముగిసిందని తేలిందని తెలిపారు.

మహిళల అత్యవసర సమయాల్లో 181 ఫ్రీ సేవలు: మంత్రి నాదెండ్ల

ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సభ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సభలో విద్యార్థులు, రైతులు, మహిళలు, మత్స్యకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించామని, జనసేన పార్టీ లక్ష్యం పేదలకు అధికారం పంచడమేనని దుర్గేశ్ స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
0:22

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
1:20

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

నేడు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

నేడు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

ఏపీలో బార్ లైసెన్సులకు రీ-నోటిఫికేషన్

ఏపీలో బార్ లైసెన్సులకు రీ-నోటిఫికేషన్

జగన్‌కు సవాల్! 11న అసెంబ్లీకి రావాలన్న కొల్లు రవీంద్ర

జగన్‌కు సవాల్! 11న అసెంబ్లీకి రావాలన్న కొల్లు రవీంద్ర

ఏప్రిల్ 1 నుంచి ఏపీలో నేతన్నల కోసం కొత్త స్కీమ్

ఏప్రిల్ 1 నుంచి ఏపీలో నేతన్నల కోసం కొత్త స్కీమ్

ఒకే రోజులో ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

ఒకే రోజులో ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

📢 For Advertisement Booking: 98481 12870