हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Latest News: Nara Lokesh: కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

Anusha
Latest News: Nara Lokesh: కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) కాగ్నిజెంట్‌ కార్యాలయాన్ని (Cognizant office) ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్‌-2పై మహతి ఫిన్టిక్‌ భవనంలో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

Read Also: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

Minister Lokesh inaugurates Cognizant office
Minister Lokesh inaugurates Cognizant office

నేడు శంకుస్థాపన

ప్రతిఒక్కరినీ పలకరించి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఫించన్లు, ఇతర సమస్యలు ఉన్నవారు లోకేష్ కు వినతులు ఇవ్వగా వాటిని పరిశీంచి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే నారా లోకేశ్ (Nara Lokesh) ఐటీ మంత్రిగా ఎన్నికైన తరువాత రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.

ముఖ్యంగా ఐటీ కంపెనీలను తీసుకువచ్చి విశాఖను ఐటీ హబ్ గా మార్చే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు విశాఖకు రాగా నేడు శంకుస్థాపన చేస్తున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సైతం పాల్గొంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమలలో వైభవంగా రథసప్తమి

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

📢 For Advertisement Booking: 98481 12870