Latest News: Minister Atchannaidu: రైతుల ఖాతాల్లో ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

Read Time:  1 min
Latest News: Minister Atchannaidu: రైతుల ఖాతాల్లో ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న మరో ముఖ్యమైన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ( Minister Atchannaidu) వెల్లడించారు.

Read Also: Parental behavior : పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రభావం

Minister Atchannaidu: Rs. 7,000 deposited into farmers' accounts every day
Minister Atchannaidu: Rs. 7,000 deposited into farmers’ accounts every day

రెండో విడతలో మొత్తం రూ.7,000 లబ్ధి

రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు (Minister Atchannaidu).

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.