మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి.. వాటిని రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్ను కటకటాల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు. మొత్తం నలుగురు నిందితుల అరెస్టు చేశారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేశ్తో పాటు ఆ మహిళను అరెస్టు చేసి వారిని ఆదివారం రిమాండ్కు తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరుకు చెందిన ధనుంజయ్ అనే యువకుడు ఈ కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు. ధనుంజయ్ ట్రాప్లో చిక్కుకుని.. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లక్షా యాభై వేలు నిందితులకు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లేపాక్షి పోలీసులు.. ఎంక్వైరీ చేయగా డొంక కదిలింది. ధనుంజయ్ గ్యాంగ్ చాలామందిని మోసం చేసిందని గుర్తించారు. ఓ రెవిన్యూ సెక్రెటరీ నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహిళ సహా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నట్లు లేపాక్షి మండలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు
వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం
అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు
ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం
ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం
యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత
పోలీసు శాఖకు కొత్త రూపు
ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు
వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం
అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు
ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం
ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం
యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత
పోలీసు శాఖకు కొత్త రూపు
ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు
వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం
అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు
ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం
ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం
యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత
పోలీసు శాఖకు కొత్త రూపు
ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు
వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం
అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు
ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం
ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం
యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత
పోలీసు శాఖకు కొత్త రూపు
ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
Andhra: మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు