हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Kakinada Crime: కల్తీ నెయ్యి.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

Rajitha
Kakinada Crime: కల్తీ నెయ్యి.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో కల్తీ వంట నూనె తయారీకి సంబంధించిన భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. జంతువుల కొవ్వును కరిగించి, క్రూడ్ ఆయిల్‌తో కలిపి వంట నూనె తయారు చేస్తున్న అక్రమ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నూనెను వినియోగిస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ కొందరు లాభాల కోసం ఈ దందా కొనసాగించినట్టు వెల్లడైంది.

Read also: TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనం 8 గంటలు

Adulterated ghee... the police exposed the racket

Adulterated ghee… the police exposed the racket

ధర్మవరం సమీపంలో పోలీసుల దాడులు

ప్రత్తిపాడు పోలీసుల సమాచారం మేరకు, ధర్మవరం సమీపంలోని ఒక రేకుల షెడ్డులో గత నాలుగు నెలలుగా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. ప్రతాప్‌సింగ్‌కు చెందిన షెడ్డులో జంతువుల కొవ్వును మరిగించి నూనెగా మార్చుతున్నారు. పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలేనికి చెందిన బండారు ఫణిప్రసాద్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడితో పాటు మరో ఎనిమిది మంది కలిసి ఈ కల్తీ నూనె తయారీ చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసిన నిందితులు

తయారు చేసిన కల్తీ వంట నూనెను డబ్బాల్లో నింపి శ్రీకాకుళం (srikakulam) జిల్లా ఇచ్చాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు సరఫరా చేసినట్టు దర్యాప్తులో తేలింది. మొదట ఎఫ్‌కే పాలెంలో ప్రారంభమైన ఈ వ్యాపారం, అనుకూల పరిస్థితులు లేక ధర్మవరానికి మార్చారు. తాటిపర్తికి చెందిన ఇద్దరిని పనికి పెట్టుకుని నూనె తయారీ కొనసాగించారు. జంతు కొవ్వును చెందుర్తి ప్రాంతానికి చెందిన వ్యక్తుల నుంచి, క్రూడ్ ఆయిల్‌ను కాకినాడ లైట్‌హౌస్ ప్రాంతం నుంచి కొనుగోలు చేశారు.

840 కిలోల కల్తీ నూనె స్వాధీనం..

పోలీసులు మొత్తం 56 డబ్బాల్లో నిల్వ చేసిన 840 కిలోల కల్తీ వంట నూనెతో పాటు, 60 కిలోల క్రూడ్ ఆయిల్, గ్యాస్ సిలిండర్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఫణిప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. కల్తీ నూనె వల్ల గుండె, కాలేయం, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు వంట నూనె కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

నెల్లూరును ఉద్యాన హబ్‌గా మార్చాలి:హిమాన్షు శుక్ల

నెల్లూరును ఉద్యాన హబ్‌గా మార్చాలి:హిమాన్షు శుక్ల

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ముందస్తు సెలవు

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ముందస్తు సెలవు

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

📢 For Advertisement Booking: 98481 12870