हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Jagan Convoy: జగన్ కాన్వాయ్ లో కారు ఢీ కొని వృద్ధుడు దుర్మరణం

Ramya
Jagan Convoy: జగన్ కాన్వాయ్ లో కారు ఢీ కొని వృద్ధుడు దుర్మరణం

వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో విషాదం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తుండగా ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌ (Jagan Convoy)లోని వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద చోటుచేసుకుంది. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. పర్యటనను పురస్కరించుకుని పెద్దఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాహన ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలతో, నినాదాలతో సందడి చేసిన ఈ ర్యాలీ అనంతరం దురదృష్టకర సంఘటన ప్రజల మనసును కలిచివేసింది.

Jagan Convoy: జగన్ కాన్వాయ్ లో కారు ఢీ కొని వృద్ధుడు దుర్మరణం

వృద్ధుడిని ఢీకొన్న కాన్వాయ్ వాహనం

జగన్ కాన్వాయ్ (Jagan Convoy) వెళ్లే మార్గంలో వృద్ధుడు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం, వృద్ధుడు మార్గదాటి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించినా, ఆయన గాయాలు తీవ్రమవడంతో మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడిని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్ ఆగకుండా ముందుకు వెళ్లిపోవడంతో, ఇది సామాన్య ప్రజల జీవితాలకు న్యాయమా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

కాన్వాయ్ వాహనం ఢీకొన్నా.. ఒక్క వాహనం ఆగకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణం

ప్రజల ఆవేదన మరింత ఎక్కువైంది. వృద్ధుడిని ఢీకొట్టి కూడా కాన్వాయ్‌లోని ఏ ఒక్క వాహనం ఆగకుండా వెళ్లిపోవడాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. “జన నాయకుల పర్యటనలో ప్రజలే బలి కావాలా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కవాడైనా కారు ఆగి సహాయం చేసి ఉంటే ఆయన ప్రాణాలు కాపాడవచ్చు అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాజకీయ నేతలు ప్రాధాన్యమా, సామాన్యుల ప్రాణాల ప్రాముఖ్యతా అనే చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నేతలు ఘటనపై స్పందించకపోవడం, బాధిత కుటుంబానికి ఎటువంటి పరామర్శ కనబరపెట్టకపోవడం ప్రజల అసహనానికి దారితీస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పర్యటనల నిర్వహణలో ప్రజల భద్రతపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చెబుతున్నారు.

ఈ ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. కాన్వాయ్‌లోని వాహనాల రికార్డులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వృద్ధుడిని ఢీకొన్న వాహనం వివరాలు తేలిన అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read also: DGP Harish Kumar : ఏపీ ప్రజలకు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా హెచ్చరిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

గుడిపాలో రౌడీషీటర్ అలెక్స్ అరెస్ట్

గుడిపాలో రౌడీషీటర్ అలెక్స్ అరెస్ట్

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూకంపం

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూకంపం

ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..

చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..

📢 For Advertisement Booking: 98481 12870