हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య

Siva Prasad
Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య

Guntur murder case: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. భర్త శివనాగరాజును అతని భార్య లక్ష్మీ మాధురి, ఆమె ప్రియుడు గోపీ, ఆర్‌ఎంపీ సురేశ్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధానికి శివనాగరాజు అడ్డుగా నిలుస్తున్నాడనే కారణంతో ఈ హత్యకు పథకం రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది.

Read Also: Guntur crime: మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

పోలీసుల కథనం ప్రకారం, నిందితులు ముందస్తు ప్రణాళికతో శివనాగరాజుకు నిద్రమాత్రలు కలిపిన బిర్యానీ తినిపించారు. నిద్రమత్తులోకి వెళ్లిన తర్వాత అప్పడాల కర్రతో అతడి గుండెపై బలంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటన ఈ నెల 18వ తేదీన జరిగింది. తొలుత ఇది అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Guntur murder case
Guntur murder case: Wife kills husband with biryani

శవపరీక్ష నివేదికలో శివనాగరాజు ఛాతీ ఎముకలు విరిగినట్లు తేలడంతో హత్య అనుమానం బలపడింది. ఆధారాలు సేకరించిన పోలీసులు లక్ష్మీ మాధురి, గోపీ, సురేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. దీంతో ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయనే చర్చకు ఈ హత్య మరో ఉదాహరణగా మారింది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870