हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

Sukanya
మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సిపి మాజీ ఎంపి ఎంవివి సత్యనారాయణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) చర్యలు తీసుకుంది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన ₹44.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఎంవివి సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జివి, మేనేజింగ్ భాగస్వామి గద్దె బ్రహాజీ కీలకంగా వ్యవహరించినట్లు ఈడి దర్యాప్తులో తేలింది.

హయగ్రీవ ఫామ్స్ ప్లాట్లు విక్రయించక దాదాపు ₹150 కోట్ల ఆదాయం వచ్చిందని ఈడి వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఎంవివి సత్యనారాయణ నివాసాలు, కార్యాలయాలపై ఈడి సోదాలు నిర్వహించింది. అనాథలు, వృద్ధుల సంక్షేమం కోసం కేటాయించిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈడి ఆరోపించింది. 2023 జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఫిర్యాదు మేరకు అరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హయగ్రీవ ప్రాజెక్ట్ కింద ఎంవివి సత్యనారాయణ, ఇతరులు బలవంతంగా 12.51 ఎకరాల భూమిని తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఈడి దర్యాప్తు చేపట్టి, ఎంవివి సత్యనారాయణకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈడి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంవివి సత్యనారాయణపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ ఆస్తుల కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870