हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు

Sharanya
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas)పై, శ్రీకాకుళం (Srikakulam) జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఆధికారికంగా కేసు నమోదైంది. ఆయనపై జనసేన పార్టీ స్థానిక నేత పంజరాపు సింహాచలం ఫిర్యాదు చేశారు.

Duvvada Srinivas
Duvvada Srinivas

టీవీ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చకు దారితన్నాయి.
అందులో ఆయన, “పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) గారు ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చారు, కానీ ఇప్పుడు నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడం మానేశారు.” అని పౌర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించినట్టు ఆరోపణ.

జనసేన నాయకుడి ఫిర్యాదు ఆధారంగా చర్య

దువ్వాడ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన నాయకుడు పంజరాపు సింహాచలం, హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, దువ్వాడపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులో పవన్ కల్యాణ్‌కు అవమానం కలిగేలా, తప్పుడు ఆరోపణలు చేశారు అని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసిన పోలీసులు

ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హిరమండలం పోలీసులు, నిన్న టెక్కలి సమీపంలోని దువ్వాడ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. తదుపరి విచారణ కోసం ఆయనను పిలవనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ap-dsc-2025-mega-results-by-august-15/andhra-pradesh/525105/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870