हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Distribution of Pensions : ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Sudheer
Distribution of Pensions : ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) జూన్ నెల పెన్షన్లను మే 31న ముందుగానే పంపిణీ చేయనున్నది. జూన్ 1న ఆదివారం రావడంతో లబ్ధిదారులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధిత శాఖ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల گھరలకే వెళ్లి నగదు లేదా డిజిటల్ పద్ధతిలో పెన్షన్ (Pensions) అందజేస్తారు.

కొత్తగా 89,788 మందికి స్పౌజ్ పింఛన్లు

ఈ నెల నుంచి ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందిని పెన్షన్ లబ్ధిదారులుగా చేర్చింది. భర్త మరణించిన మహిళలు లేదా భార్య మరణించిన పురుషులు ఈ కేటగిరీ కింద అర్హత పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గం ద్వారా ఎక్కువ మందికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది. కొత్త లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కూడా మే 31నే మొదలవుతుంది.

పెన్షన్ తీసుకోలేనివారికి జూన్ 2న అవకాశం

పలు కారణాలతో మే 31న పెన్షన్ పొందలేని లబ్ధిదారులు జూన్ 2న తమకు సమీపంలోని సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం అందరికీ పెన్షన్ అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, విధుల నిర్వహణలో పారదర్శకతతో కూడిన విధానం అమలులో ఉంది. దీంతో లక్షలాది మంది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆర్థిక భరోసా కలగనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870