हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: Crime: ఆయాల మధ్య గొడవ.. రెండు నెలల పసికందు మృతి

Anusha
Latest News: Crime: ఆయాల మధ్య గొడవ.. రెండు నెలల పసికందు మృతి

అనంతపురం (Anantapur) లోని శిశుగృహంలో ఘోరం జరిగింది. ఆరురోజులుగా తమ డ్యూటీల గొడవల్లో మునిగిపోయిన ఆయాలు పసిబిడ్డ ఆకలి కేకలను పట్టించుకోలేదు. దీంతో అనారోగ్యానికి గురైన ఆ చిన్నారి, ఉలుకు పలుకు లేకుండా అయిపోయింది.

ఈ స్థితిని గమనించిన ఆయా హుటాహుటిగా ఆ పసిబిడ్డను అర్థరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు పరీక్షించి, బిడ్డ అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

AP Cabinet Meeting : ఈ నెల 10న క్యాబినెట్ భేటీ.. డీఏ ప్రకటన చేసే ఛాన్స్ ..?

Crime
Crime

విరేచనాలతో మృతి నాటకాలు

ఐసీడీఎస్ పీడి (ICDS PD) కి సెంటర్ మేనేజర్ చిన్నారి విరేచనాలతో (diarrhoea) మరణించినట్లుగా ఓ కట్టుకథ అల్లి ఫైల్ను పంపించారు.అయితే బిడ్డను ఖననం చేస్తున్న సమయంలో పసిబిడ్డ మరణించకముందు తీసిన ఫొటోలు, మరణించిన తర్వాత తీసిన ఫొటోలు ఒకేలా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో ఈ బండారం బైటపడింది.

దీంతో చిన్నారి విరేచనాలతో మరణించడం ఓ కట్టుకథ అని వైద్యులు నిర్ధారించారు. చిన్నారి ఆకలితో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. ఆయాలు తమ డ్యూటీని సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే బిడ్డ మరణించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ మరణంపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని బంధువు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870