हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Chandrababu Naidu : కోవర్టులను పంపించాలనుకుంటున్నారా : చంద్రబాబు

Divya Vani M
Chandrababu Naidu : కోవర్టులను పంపించాలనుకుంటున్నారా : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేత, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి సంచలనం సృష్టించారు. కడపలో జరుగుతున్న మహానాడులో రెండవ రోజు సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప‌ల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ నాయకుల హత్యలపై గంభీరంగా స్పందించారు.ఇటీవలి హత్యలపై ఆయనకు అనుమానం కలిగిందని తెలిపారు. ఇప్పుడు నేను ఎవర్నీ నమ్మలేను, అని తేల్చి చెప్పారు. తనకు అనుమానమే ఆధారం అంటూ తీవ్రమైన మాటలు చెప్పేశారు.కొందరు మన మధ్యే ఉంటున్నారు, అన్నారు చంద్రబాబు. అయితే వాళ్లు కోవర్టులా వ్యవహరిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో హత్య రాజకీయాలు సాగుతున్నాయని స్పష్టం చేశారు.

టీడీపీ నాయకుల్లో చిచ్చుపెట్టే కుట్రలు?

వారి లక్ష్యం పార్టీకి చెడ్డపేరు తెవడమేనని చంద్రబాబు(Chandrababu Naidu) ఆరోపించారు. మన నేతలే ఒకరినొకరు చంపుకుంటున్నారన్న ముద్ర వేస్తున్నారు, అన్నారు. ఇది నేరస్తుల మాయ, అని తేల్చి చెప్పారు.చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన చేతులనే వాడుకుంటున్నారు, అన్నారు. మన కన్ను మనే పొడుచుకుంటున్నాం. ఇది ఒకే సమయంలో రెండు ప్రయోజనాలు సాధించే కుట్ర అని వివరించారు.

కోవర్టులకు గట్టి హెచ్చరిక

ఇకపై మీ ఆటలు సాగవు, అని నేరుగా హెచ్చరించారు. తన దగ్గర నేరస్తుల స్కెచ్‌లు పనికిరావని స్పష్టం చేశారు. మీ అజెండా నెరవేర్చాలన్న ఆశ వదిలేయండి, అన్నారు చంద్రబాబు.కోవర్టులు పార్టీకి చేరినా, నిజమైన కార్యకర్త మాత్రం నిలబడతాడని చెప్పారు. వలసలు ఎప్పుడూ ఉంటాయని, కానీ కార్యకర్తలు శాశ్వతమని స్పష్టం చేశారు.

కార్యకర్తల విశ్వాసం, నన్ను నిలబెట్టుతుంది

నాపై కార్యకర్తల నమ్మకం ఉంది, అన్నారు చంద్రబాబు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, అని హామీ ఇచ్చారు. పార్టీ కోసం తన జీవితాన్నే అంకితమిచ్చానని గుర్తు చేశారు.చంద్రబాబు ప్రసంగం అంతా జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆయ‌నలో గల బాధ్యతా భావం స్పష్టంగా తెలుస్తుంది. పార్టీపై, కార్యకర్తలపై ఆయనకున్న నమ్మకం గమనించదగినది.

Read Also : Chandrababu Naidu : మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రావెల్స్ బస్సులో మంటలు

ట్రావెల్స్ బస్సులో మంటలు

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం, మంత్రి నిమ్మల

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం, మంత్రి నిమ్మల

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం

గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

పరకామణి కేసులో ఊహించని పరిణామం!

పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం

గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

📢 For Advertisement Booking: 98481 12870