हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

sumalatha chinthakayala
స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతి: 2014 -19 లో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడింది. 2014-19 మధ్య జరిగినన్ని స్కాములు దేశంలో ఎక్కడా జరగలేదు. దేశంలోనే ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో ఉందని జపాన్ కు చెందిన నేషనల్ కౌన్సిల్ నివేదిక ఇచ్చింది అని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. 2014-19 మధ్య జరిగిన అతిపెద్ద కుంభకోణం అమరావతి భూముల స్కామ్. అమరావతి కోసం 34వేల ఎకరాలు సేకరించారు. 1843 అసైన్డ్ భూములు ఆక్రమించారు. అమరావతి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం. అమరావతి కుంభకోణం పై ఎంక్వైరీ జరిగింది. మీకు చేతనైతే ఆ ఎంక్వైరీ బయటపెట్టండి.

స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతిలో తాత్కాలిక భవనాలకు 1150 కోట్లు

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో విచారణ జరిపించండి. విచారణకు సహకరించకుండా అప్పటి ముఖ్యమంత్రి పీఏని దేశం దాటిం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు కొందరు మంత్రులు బినామీల పేరుతో వేలాది ఎకరాలు ఆక్రమించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలకు 1150 కోట్లు ఖర్చు చేశారు. ఈ తాత్కాలిక భవనాల నిర్మాణంలో పెద్ద స్కామ్ జరిగింది. గట్టిగా వర్షం వస్తే ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది. పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని చెప్పారు. ప్రధానితో ఆ మాట అనిపించుకోవడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా.. మీకు ధైర్యముంటే గత విచారణను బయటపెట్టి మాట్లాడండి అని వైసీపీ ఎమ్మెల్సీ కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870