हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

CM Chandrababu: నదీ జలాలు వృథా కాకూడదు

Pooja
CM Chandrababu: నదీ జలాలు వృథా కాకూడదు

ప్రతి సంవత్సరం కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదుల నుంచి వేల టీఎంసీల నీరు వినియోగం లేకుండా సముద్రంలో కలిసిపోతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దేశానికి పెద్ద నష్టమని పేర్కొంటూ, నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

CM Chandrababu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలోనే అనేక కీలక జల ప్రాజెక్టులకు తాము శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేసిన సీఎం, అప్పట్లోనే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో(CM Chandrababu) పెట్టుకుని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికీ నీరు వృథా కాకుండా వినియోగించేందుకు ఎవరైనా ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీటి కొరత సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కావాలంటే నదుల అనుసంధానం అత్యవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గంగా–కావేరీ, గోదావరి–పెన్నా వంటి నదులను కలపడం ద్వారా నీటి వనరులను సమతుల్యంగా పంచుకోవచ్చని సూచించారు. ఈ విధానం అమలైతే సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా, తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇది దేశ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870