हिन्दी | Epaper

News Telugu: Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కోర్ట్

Rajitha
News Telugu: Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కోర్ట్

Chittur: చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది. ప్రభుత్వ కార్యాలయంలో హత్య జరిగిందన్న కారణంతో కోర్టు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించింది. 2015 నవంబర్ 17న చిత్తూరు (chittur) నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ దారుణ హత్యకు దాదాపు పదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది.

Read also: Latest Telugu News : Montha Cyclone : తెలుగు నేల కకావికలం

Chittur

Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలనo

Chittur: ఈ కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1) ప్రధాన నిందితుడు కాగా, ఇతను మృతుడు కఠారి మోహన్ మేనల్లుడు. మరో నలుగురు నిందితులు వెంకటాచలపతి (A2), జయప్రకాష్ రెడ్డి (A3), మంజునాథ్ (A4), వెంకటేష్ (A5)గా గుర్తించారు. మొదట 23 మంది నిందితులను చేర్చినా, A6 నుండి A23 వరకు ఉన్నవారిపై కేసులను కోర్టు కొట్టివేసింది. బురఖాలు ధరించిన దుండగులు తుపాకులు, కత్తులతో మేయర్ దంపతులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజకీయ, కుటుంబ విభేదాలే ఈ ఘటనకు కారణమని విచారణలో వెల్లడైంది. మొత్తం 122 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. నిందితులు త్వరలోనే ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870