हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

News Telugu: Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కోర్ట్

Rajitha
News Telugu: Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కోర్ట్

Chittur: చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది. ప్రభుత్వ కార్యాలయంలో హత్య జరిగిందన్న కారణంతో కోర్టు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించింది. 2015 నవంబర్ 17న చిత్తూరు (chittur) నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ దారుణ హత్యకు దాదాపు పదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది.

Read also: Latest Telugu News : Montha Cyclone : తెలుగు నేల కకావికలం

Chittur

Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలనo

Chittur: ఈ కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1) ప్రధాన నిందితుడు కాగా, ఇతను మృతుడు కఠారి మోహన్ మేనల్లుడు. మరో నలుగురు నిందితులు వెంకటాచలపతి (A2), జయప్రకాష్ రెడ్డి (A3), మంజునాథ్ (A4), వెంకటేష్ (A5)గా గుర్తించారు. మొదట 23 మంది నిందితులను చేర్చినా, A6 నుండి A23 వరకు ఉన్నవారిపై కేసులను కోర్టు కొట్టివేసింది. బురఖాలు ధరించిన దుండగులు తుపాకులు, కత్తులతో మేయర్ దంపతులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజకీయ, కుటుంబ విభేదాలే ఈ ఘటనకు కారణమని విచారణలో వెల్లడైంది. మొత్తం 122 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. నిందితులు త్వరలోనే ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870